ఫిబ్రవరి 16వ తేదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి - సిఐటియు
ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి - సిఐటియు
![]()
![]()
సిద్దిపేట జిల్లా:
కుకునూర్ పల్లి:
[ Crime journalist] :- ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుకునూర్ పల్లి తహసీల్దారు మల్లికార్జున్ రెడ్డి కి సమ్మె నోటీస్ ఇచ్చారు.ఈ. సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక నాలుగు లేబర్ కార్డులను ఉపసంహరించుకోవాలని 2022 విద్యుత్తు సవరణను మానుకోవాలని రైతు వ్యతిరేక విధానాలను దింపి కొట్టాలని కార్పొరేట్ కొమ్ముకాస్తున్న బిజెపిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల నరసయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బర్మ కొమురయ్య, ఉమ్మడి మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నర్సింలు, జాలిగామ ప్రభాకర్ ,కుకునూర్ పల్లి మండల నాయకులు సాయిలయ్య, సాయి కుమార్ ,రవికుమార్, నరహరి,పోచయ్య,లక్ష్మణ్, లక్ష్మి, నరసవ్వ, వెంకటవ్వ,బిక్షపతి, కనకయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

						










Feb 02 2024, 17:07
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
20.3k