నష్టపోయినా అరటి రైతుని పరామర్శించిన -యం.యస్ రాజు..
నష్టపోయినా అరటి రైతుని పరామర్శించిన -యం.యస్ రాజు..
శిoగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామం మాజీ డీలర్ ఓబన్న తోటలో 523 అరటి గోలలు గుర్తు తెలియని వ్యక్తులు 19-01-2024 తేదీన నరికివేశారు. ఈ రోజు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు* అరటి గోలలను నరికివేతకు గురైన తోటను పరిశీలించారు. కన్న బిడ్డల్లా పెంచుకున్న అరటి చెట్లను నరికి వేయడం చాలా దారుణం అన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలాన్నారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు మండల కన్వినర్ బాల రంగయ్య,జిల్లా కార్యదర్శి సుదర్శన్ నాయుడు,శింగనమల నియోజకవర్గం సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు జంగంపల్లి కుళ్లాయప్ప,గాండ్లపాడు శ్రీనివాస్ రెడ్డి, కోమటికుంట్ల భాస్కర్, అశోక్, కడవకల్లు నాగేశ్వర్ రెడ్డి, sc సెల్ పెద్దయ్య, సురేపల్లి రామనాయుడు, భక్తవచలనాయుడు ,కొడవండ్లపల్లి సురేంద్ర,కోడుమూర్తి తిరుపతి నాయుడు, కూచువారిపల్లి వేణుగోపాల్ నాయుడు, కూచువారిపల్లి ప్రసాద్ నాయుడు, పురుషోత్తం నాయుడు, సందీప్ నాయుడు, రంగరాజుకుంట ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,జంగం పల్లి శివ నాయుడు,బోడపాటి ఆదినరసింహులు రాగే పరుశురాము,,భాస్కర్ నాయుడు, సుధాకర్ నాయుడు, నరసాపురం భాస్కర్, మాడుగుపల్లి మారుతీ నాయుడు, జనగాంరెడ్డిపేట గుత్త శివనాయుడు,మాజీ ఎంపీటీసీ వేణు, బాలనాగీ నరేష్, బింగి విజయ్, రంగాపురం నరేంద్రనాయుడు,దిలీప్ కుమార్,ఆంజనప్ప,కుమ్మనమల పెద్దిరాజు,చంద్ర,sc సెల్ రామాంజి,ఉమేష్
Jan 26 2024, 08:04