బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో స్వర్గీయఎన్టీఆర్ 28వవర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు
స్వర్గీయఎన్టీఆర్ 28వవర్ధంతి సందర్భంగా.... శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ మరియు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులా ఆధ్వర్యంలో NTR చిత్రపటంకు పూలమాలవేసి నివాళులర్పించిన టిడిపి *ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం.యస్.రాజు, సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బుక్కరాయ సముద్రం మాజీ జెడ్పిటిసి కె.రామలింగా రెడ్డి, పార్లమెంట్ అధికార ప్రతినిధిపర్వాతనేని శ్రీధర్ బాబు , మండల కన్వీనర్ అశోక్ కుమార్* .
ఈ కార్యక్రమంలో ఎస్. నారాయణస్వామి, కేసన్న, లక్ష్మీనారాయణ, రైతు సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, మాజీ MPP SK వెంకటేష్,
అనిల్ చౌదరి,మాజీ ఎంపీటీసీనారాయణస్వామి, తెలుగు యువత నాయకులు నరేంద్ర యాదవ్, మాజీ సర్పంచ్ మల్లేష్, రామనాయుడు, రంగమ్మ, వలి, బాబయ్య, హరి, అక్కులప్ప,రామకృష్ణారెడ్డి, నాయుడు,మరియు పెద్దయేతున్న మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Jan 19 2024, 07:26