బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవం...
బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ సృష్టికర్త గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ దాసరి సునీత గారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు.
పరిపాలించే ప్రభుత్వాలు శరీరమైతే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రామచంద్ర గారు శివారెడ్డి గారు అధికారులు పాల్గొన్నారు
Nov 27 2023, 07:25