TeluguCentralnews

5 min ago

వచ్చే నెల నుండి కొత్త న్యాయ చట్టాలు అమలు

జులై 1వ తేదీ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి రానున్నాయి.

దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ఈ కొత్త చట్టాల ప్రకారం.. జీరో FIR తో ఏ వ్యక్తి అయినా PS పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.

Venkatesh1

38 min ago

బీసీ సంక్షేమ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచు అందజేసిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు *బీసి సంక్షేమం,ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారిని మర్యాద పూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు* మరియు నాయకులు పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 380 వ రోజు అన్నా క్యాoటీన్ ద్వారా భోజనం ఏర్పాటుచేసిన *బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

1 hour and 20 min ago

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జెన్‌కో చర్యలు

త్వరలో టెండర్లు నిర్వహించేందుకు కసరత్తు

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం వాటిల్లింది. దీనికి జర్మనీ కంపెనీ వైత్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. గత ఏడాది జూలైలో 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత ఫాల్ట్‌ రావడంతో 4వ యూనిట్‌ మళ్లీ కాలిపోయింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే కాలిపోయినందున ఒప్పందం ప్రకారం సొంత ఖర్చుతో మరమ్మతు చేయాలని ‘వైత్‌’ గ్రూపును జెన్‌కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడం వల్లే ఫాల్ట్‌ ఏర్పడిందని, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఏడాదిపాటు ఈ వివాదం నడవడంతో మరమ్మతుల అంశం మరుగున పడిపోయింది. అయితే, ఈ విషయమై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరమ్మతులు చేపట్టాలని జెన్‌కోను ఆదేశించింది. మరమ్మతులకు రూ.3కోట్లు మాత్రమే ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువైన జల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రస్తావించింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్‌కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అయితే, మరమ్మతులు పూర్తయు 4వ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, ఆలోగా కృష్ణాలో వరదలు తగ్గుముఖం పడుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

1 hour and 40 min ago

అన్నదాత సుఖీభవ

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది

పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

అప్పుడేమో రైతుకు దక్కని భరోసా

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కార్‌ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్‌ సర్కార్‌ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాక మునుపే మే, జూన్‌ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్‌ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్‌ ఆరంభా నికి ముందే బటన్‌ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.

 

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది

ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్‌. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకు

 

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

అప్పుడేమో రైతుకు దక్కని భరోసా

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కార్‌ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్‌ సర్కార్‌ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాక మునుపే మే, జూన్‌ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్‌ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్‌ ఆరంభా నికి ముందే బటన్‌ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.

ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్‌. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్నారు.

కౌలు రైతులను ఏం చేయబోతున్నారు .?

గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రత్యేక కార్డులను ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో కౌలురైతులకు కార్డులు అందించడంలో ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే తొలి వరుసలో నిలిచింది. అప్పటి కలెక్టర్‌ వాణీ మోహన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యవసాయంలో తగిన పరపతి అందేలా చేసేందుకు కౌలు కార్డులను నియోజక వర్గాల వారీగా లక్ష్యాలుగా తీసుకుని మంజూరు చేశారు. కాని రానురాను గడిచిన ఐదేళ్ళల్లో కౌలు రైతు పరిస్థితి మళ్ళీ అడ్డం తిరిగింది. నిత్యం చెమడోచ్చి వ్యవసాయమే లక్ష్యంగా పని చేస్తున్న కౌలు రైతులకు పరపతి లేదు, అంతకంటే మించి అధిక వడ్డీలకు ఇచ్చేవారంతా పీక్కు తినడం లోనే తొలి వరుసలో ఉన్నారు. ఈ పరిస్థితిని తట్టు కోలేక కౌలు రైతు కుటుంబాల్లో అనేకమంది ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇవేమి అప్పటి జగన్‌ ప్రభు త్వానికి పట్టనే లేదు. కాని కూటమి మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలురైతుకు అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులను చేరుస్తారా? లేదా? అనేదే ఇప్పుడు అందరి ఎదుట ఉన్న ప్రశ్న. ఈ అంశాలన్నింటిని రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, త్వరలోనే ఖచ్చితమైన మార్గదర్శకాలు వెలువడతాయని చూఛాయగా అధికారులు చెబుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

1 hour and 58 min ago

తెలంగాణలో టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల, ఫుల్ హ్యాపీ

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీచర్లకు ప్రమోషన్‌లు

మొత్తం 18వేల942మందికి పదోన్నతి

సీఎం రేవంత్‌కు టీచర్ల ధన్యవాదాలు

తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి.. గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారి కలనెరవేరింది. మొత్తం 18వేల942మందికి ఈ పదోన్నతులు దక్కగా.. ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్‌-1 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సంబంధించి..

ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 10,083, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 1,094మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్‌-2 విషయానికి వస్తే.. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 6,989 స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776మందకి పదోన్నతలు వచ్చాయి.

విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది.. అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా.. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Telangananews

2 hours and 2 min ago

పిసిసి చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ...
పిసిసి అధ్యక్షుడి పదవిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు పేర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది.

అందులో భాగంగా టి-కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో ఏఐసిసి గురువారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసిసి ఆదేశించింది. ఈ భేటీకి హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన మంత్రులకు, సీనియర్‌లకు ఏఐసిసి కబురు పంపింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రు లు వివిధ పనుల నేపథ్యంలో నాలుగు రోజులుగా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.

ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సైతం ఏఐసిసి ఆదేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకొని గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక,

మంత్రివర్గ విస్తరణ, చేరికలు, నామినేటెడ్ పోస్టులకు నాయకుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టుగా పిసిసి వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ అయ్యారు.

అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది.

Telangananews

2 hours and 16 min ago

ఈ రోజు మధ్యాహ్నం 10th సప్లిమెంటరీ ఫలితాల విడుదల
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శక్రవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎస్‌సి బోర్టు అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఫలితాలను అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చని వారు తెలిపారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.

అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

2 hours and 20 min ago

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. 

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్‌

నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం

పిటిషన్‌లోని అంశాలపై నేడు విచారణ

కేసీఆర్‌ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంధి బలమైన వాదనలు

High Court | కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం హైకోర్టు రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు. అయితే, జస్టిస్‌ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది.

దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నం బర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్‌ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్‌ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే, విద్యుత్తు విచారణ సంఘం కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని, కమిషన్‌ తన విచారణ నివేదికను ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నదని సోంధి పేర్కొన్నారు. గడువు పమీపిస్తున్న కారణంగా విచారణపై స్టే విధించాలని ఆయన కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్‌కు నెంబర్‌ కేటాయింపుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అంశం వరకే నేటిగురువారం విచారణ పరిమితమైందని అందువల్ల కమిషన్‌పై స్టే జారీ చేయలేమని స్పష్టం చేసింది. కేసీఆర్‌ పిటిషన్‌లోని అంశాలపై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది.

విచారణ పూర్తికాకముందే నిర్ణయానికి

కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. విచారణ ఎలా ఉండాలో కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌లోనే దిశానిర్దేశం చేసినట్టుగా ఉన్నదని, ఇది చట్ట వ్యతిరేకమని తెలిపారు. జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి కూడా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. పిటిషనర్‌ విచారణకు హాజరుకావాలని ఏప్రిల్‌ 14న విచారణ సంఘం నోటీసులు జారీ చేసిందని, అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నందున తనకు జూన్‌ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలంటూ కేసీఆర్‌ కమిషనర్‌కు లేఖ రాశారని వివరించారు. అయితే అంతలోనే జస్టిస్‌ నరసింహారెడ్డి ఈ నెల 11వ తేదీన విలేకరుల సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకొని ‘జస్టిస్‌ నరసింహారెడ్డి ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారా?’ అని ప్రశ్నించారు. దీనికి సోంధి అవునని సమాధానం ఇచ్చారు. ‘విలేకరుల సమావేశం నిర్వహించడమే కాదు, అప్పటివరకు జరిపిన విచారణ గురించి కూడా ఆయన బాహాటంగా వెల్లడించారు. పైగా విద్యుత్‌ కొనుగోలు ధర ఎకువగా నిర్ణయించారంటూ విచారణ పూర్తికాకముందే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే విచారణలో 25 మందిని గుర్తించామని, మాజీ సీఎం కేసీఆర్‌, మరొక అధికారిని విచారణకు రావాలని నోటీసులు ఇస్తే గడువు కోరారని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ ముగించకుండానే, పిటిషనర్‌ వాదనలు వినకుండానే ఏకపక్షంగా తన వైఖరిని బహిర్గతం చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’ అని సోంధి గుర్తు చేశారు. జస్టిస్‌ నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతూ కేసీఆర్‌ లేఖ రాశారని సోంధి పేర్కొన్నారు. పరిధిని దాటిన కారణంగా విచారణ నుంచి తప్పుకోవాలని కోరారన్నారు. దీనిపై జస్టిస్‌ నరసింహారెడ్డి నుంచి స్పందన రాలేదన్నారు. తప్పు జరిగిపోయిందంటూ నోటీసు దశలోనే కమిషన్‌ నిర్ణయానికి వచ్చేయడాన్ని, ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కమిషన్‌ ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నదని తెలిపారు. ఆలోగా హైకోర్టు స్పందించాలని కోరారు

జస్టిస్‌ ఎల్‌ఎన్‌ఆరే స్వయంగా చెప్పారు

‘పీలా పోతినాయుడు ఏలేరు కుంభకోణం’పై ఏర్పాటైన జస్టిస్‌ బీకే సోమశేఖర కమిషన్‌ను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి స్వయంగా వెలువరించిన తీర్పు ఈ కేసుకు బాగా వర్తిస్తుందని ఆదిత్య సోంధి తెలిపారు. విచారణ కమిషన్‌ బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి కాండక్ట్‌ ఉండాలని ఆ తీర్పులో పేరొన్నారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఘటనలో విచారణ సంఘం తన బాధ్యతలను పక్షపాతంగా, ఏకపక్షంగా నిర్వర్తిస్తున్నదని, విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ ప్రకారం ఏర్పడే విచారణ సంఘాలకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని రామకృష్ణ దాల్మియా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.

నోటిఫికేషనే లోపభూయిష్టం

విచారణ సంఘం కోసం ప్రభుత్వం వేసిన నోటిఫికేషనే లోపభూయిష్టంగా ఉన్నదని సోం ది తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లల్లో అక్రమాలు జరిగాయంటూ కమిషన్‌కు దిశానిర్దేశం చేయడం తప్పు అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్‌ తన పరిధిని దాటి విచారణ పూర్తి కాకుండా, అసంపూర్తి సమాచారం ఆధారంగా మీడియాకు వివరాలు వెల్లడించడం దాల్మియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకం అని సోంధి వాదించారు. కమిషన్‌ ఏం చేయబోయేదీ ముందే విలేకరులకు చెప్ప డం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండవని, కమిషన్‌ తన ఎదుట ఉన్న అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశా రు. ఈ నిబంధనను జస్టిస్‌ నరసింహారెడ్డి ఉల్లంఘించారని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికత వల్ల ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వస్తుందని, ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి తేల్చేశారని పేర్కొన్నారు. దీని ద్వారా కమిషన్‌ తుది నివేదిక ఏవిధంగా ఉండబోతున్నదో కూడా స్పష్టం అవుతున్నదని సోంధి చెప్పారు. కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శమని వాదించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జస్టిస్‌ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేయాల్సివచ్చిందని సోంధి వివరించారు

పూర్తి వివరాలు తెలియాలి కదా?

సోంధి వాదనలు కొనసాగుతున్న దశలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకున్నారు. పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించిన అంశంపై వాదనలు వినిపించకుండా విద్యుత్తు వ్యవహారాలపై వాదనలు వినిపించడాన్ని వ్యతిరేకరించారు. దీనిపై సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి కల్పించుకొని.. కేసు వివరాలు చెప్తేనే జస్టిస్‌ నరసింహారెడ్డిని ఎందుకు ప్రతివాదిగా చేయాల్సివచ్చిందో తెలుస్తుందని, అందుకే వివరాలన్నీ చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు వివరాలు చెప్పకపోతే పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలో లేదో ఎలా నిర్ణయించగలమని ప్రశ్నించింది.

ఎస్‌ఈఆర్సీని కాదని కమిషన్‌ చెల్లదు

గత ప్రభుత్వంలో విద్యుత్తు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చెప్పడం, దీనికి అనుగుణంగా కమిషన్‌ పిటిషనర్‌కు 8-బీ ప్రకారం నోటీసు ఇవ్వడం చెల్లదని సోంధీ వాదించారు. మాజీ సీఎం కోట్ల విజయభాసర్‌రెడ్డి వర్సెస్‌ ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తుచేశారు. నామినేషన్‌ ప్రాతిపదికపై నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరిందని చెప్పే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎస్‌ఈఆర్సీ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ Confirmation చెప్పారు. న్యాయప్రాధికార సంస్థ అ యిన ఈఆర్సీ నిర్ణయాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. ఎస్‌ఈఆర్సీ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని భావిస్తే, ఆప్టెప్‌లు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఇవేమీ చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగమే

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారని సోంధి వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నామినేషన్‌ విధానంలో ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ మధ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు లే దా వివాదాలపై విచారణ సంఘం వేసేందుకు వీలు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనాలే ఆ వివాదాలపై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే భదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అనుమతులు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని చూపేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బీహెచ్‌ఈఎల్‌ ద్వారా పనులు చేయించుకునేందుకు నామినేషన్‌ విధానాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వ్యవహారంపై కూడా కమిషన్‌ తన వైఖరిని వెల్లడించడం చెల్లదని వాదించారు. ఏది మంచో, ఏది ఉత్తమ మో బహిరంగంగా చెప్పే అధికారం కమిషన్‌కు లేనేలేదని స్పష్టం చేశారు. కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పారు. కమిషన్‌ కేవలం ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక మాత్రమే ఇవ్వాలని సోంధీ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా

గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, మాజీ సీఎం కే విజయభాసర్‌రెడ్డి మధ్య జరిగిన కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ తీరు ఉన్నదని సోంధి వాదించారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 8(3) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పిందని గుర్తుచేశారు. విచారణ సంఘం విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని, ఎవరికైనా శిక్షలు విధించడం, జరిమానాలు విధించడం వంటి ఉత్తర్వుల జారీ అధికారం కమిషన్‌కు ఉండవని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఉదాహరణకు మానవ హకుల కమిషన్‌ సిబ్బందికి జీతాలు చెల్లించాలన్న ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనాలు రద్దు చేశాయని గుర్తు చేశారు. కమిషన్‌ న్యాయ నిర్ణయాలు వెల్లడించేందుకు చట్టంలో వెసులుబాటు లేదని వివరించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

2 hours and 33 min ago

T20 WC 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్-2లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.

2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ స్కోర్‌గా ఉండగా రోహిత్ శర్మ అధిగమించాడు.

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో టాప్‌లో ఉండగా.. ధోనీ 11207, మహమ్మద్ అజారుద్దీన్ 8095, సౌరవ్ గంగూలీ 7643 రోహిత్ కన్నా ముందున్నారు.

సిక్సర్లలో రోహిత్ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్స్‌లు బాదాడు. 63 సిక్స్‌లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

బాబర్ ఆజామ్ రికార్డ్ బద్దలు..

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో బాబర్ ఆజామ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఇప్పటి వరకు 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. మరోవైపు బాబర్ ఆజామ్ 85 మ్యాచ్‌ల్లో పాక్‌కు 48 విజయాలు అందించాడు.

అక్షర్, కుల్దీప్ తీన్మార్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47, హార్దిక్ పాండ్యా13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 దూకుడుగా ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.

జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

2 hours and 42 min ago

Hyderabad: అమెరికాలో తెలుగోళ్ల హవా,,

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఆ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో మనకన్నా ముందు హిందీ, గుజరాతీ ఉన్నాయి. కొన్నాళ్లుగా.. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్నవారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరుగుతోంది. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి. 2016తో పోలిస్తే 2024లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి జనాభా నాలుగింతలు పెరిగిందని ఇటివలే విడుదలైన యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటా చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..

2016లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా..ఇప్పుడది 12.3 లక్షలకు చేరింది.

తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా ప్రథమస్థానంలో ఉంది. అక్కడ 2 లక్షల మంది తెలుగువారున్నారు. తర్వాతటెక్సస్‌(1.5 లక్షలు), న్యూజెర్సీ(1.1లక్షలు), ఇల్లినాయ్‌(83 వేలు), వర్జీనియా(78వేలు), జార్జియా(52 వేలు) ఉన్నాయి.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్యలోనూ ఏటా వృద్ధి నమోదవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తుండగా.. వీరిలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు

అమెరికాలోని అనేక ప్రముఖ వర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా పెరుగుతోంది. కెంట్‌ స్టేట్‌ వర్సిటీలో మనోళ్ల ప్రవేశాలు ఎక్కువగా ఉండడంతో ‘విద్యార్థులకు స్వాగతం’ అంటూ తెలుగులో ఆహ్వానం పలకడం పట్ల మన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు, 10 వేల మందికి పైగా హెచ్‌1బీ వీసాపై అమెరికాకు చేరుకోవడమే అక్కడ మన హవా ఇంతగా పెరడగానికి ప్రధాన కారణం. ఇండియన్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2024 ప్రకారం.. చదువుకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో మన తెలుగువారి వాటా ఏకంగా12.5 శాతం!!

అమెరికాలో ఉండే అన్ని దేశాలవారు, జాతులవారు బయట మాట్లాడేది ఆంగ్లమైనా.. ఇంట్లో మాట్లాడేది మాత్రం మాతృభాషే. అలా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్లో.. ఇంట్లో మాతృభాష మాట్లాడే వారి సంఖ్య పెరుగుదలలో తెలుగువారిదే అగ్రస్థానం. 2010లో అక్కడ 2.17 లక్షల మంది ఇంట్లో తెలుగు మాట్లాడుతుండగా.. 2021 నాటికి వారి సంఖ్య 111 శాతం వృద్ధి రేటుతో 4.59 లక్షలకు చేరింది

TeluguCentralnews

5 min ago

వచ్చే నెల నుండి కొత్త న్యాయ చట్టాలు అమలు

జులై 1వ తేదీ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి రానున్నాయి.

దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ఈ కొత్త చట్టాల ప్రకారం.. జీరో FIR తో ఏ వ్యక్తి అయినా PS పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.

Venkatesh1

38 min ago

బీసీ సంక్షేమ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచు అందజేసిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు *బీసి సంక్షేమం,ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారిని మర్యాద పూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు* మరియు నాయకులు పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 380 వ రోజు అన్నా క్యాoటీన్ ద్వారా భోజనం ఏర్పాటుచేసిన *బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

1 hour and 20 min ago

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జెన్‌కో చర్యలు

త్వరలో టెండర్లు నిర్వహించేందుకు కసరత్తు

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం వాటిల్లింది. దీనికి జర్మనీ కంపెనీ వైత్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. గత ఏడాది జూలైలో 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత ఫాల్ట్‌ రావడంతో 4వ యూనిట్‌ మళ్లీ కాలిపోయింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే కాలిపోయినందున ఒప్పందం ప్రకారం సొంత ఖర్చుతో మరమ్మతు చేయాలని ‘వైత్‌’ గ్రూపును జెన్‌కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడం వల్లే ఫాల్ట్‌ ఏర్పడిందని, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఏడాదిపాటు ఈ వివాదం నడవడంతో మరమ్మతుల అంశం మరుగున పడిపోయింది. అయితే, ఈ విషయమై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరమ్మతులు చేపట్టాలని జెన్‌కోను ఆదేశించింది. మరమ్మతులకు రూ.3కోట్లు మాత్రమే ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువైన జల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రస్తావించింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్‌కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అయితే, మరమ్మతులు పూర్తయు 4వ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, ఆలోగా కృష్ణాలో వరదలు తగ్గుముఖం పడుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

1 hour and 40 min ago

అన్నదాత సుఖీభవ

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది

పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

అప్పుడేమో రైతుకు దక్కని భరోసా

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కార్‌ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్‌ సర్కార్‌ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాక మునుపే మే, జూన్‌ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్‌ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్‌ ఆరంభా నికి ముందే బటన్‌ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.

 

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది

ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్‌. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకు

 

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

అప్పుడేమో రైతుకు దక్కని భరోసా

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కార్‌ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్‌ సర్కార్‌ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాక మునుపే మే, జూన్‌ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్‌ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్‌ ఆరంభా నికి ముందే బటన్‌ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.

ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్‌. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్నారు.

కౌలు రైతులను ఏం చేయబోతున్నారు .?

గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రత్యేక కార్డులను ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో కౌలురైతులకు కార్డులు అందించడంలో ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే తొలి వరుసలో నిలిచింది. అప్పటి కలెక్టర్‌ వాణీ మోహన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యవసాయంలో తగిన పరపతి అందేలా చేసేందుకు కౌలు కార్డులను నియోజక వర్గాల వారీగా లక్ష్యాలుగా తీసుకుని మంజూరు చేశారు. కాని రానురాను గడిచిన ఐదేళ్ళల్లో కౌలు రైతు పరిస్థితి మళ్ళీ అడ్డం తిరిగింది. నిత్యం చెమడోచ్చి వ్యవసాయమే లక్ష్యంగా పని చేస్తున్న కౌలు రైతులకు పరపతి లేదు, అంతకంటే మించి అధిక వడ్డీలకు ఇచ్చేవారంతా పీక్కు తినడం లోనే తొలి వరుసలో ఉన్నారు. ఈ పరిస్థితిని తట్టు కోలేక కౌలు రైతు కుటుంబాల్లో అనేకమంది ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇవేమి అప్పటి జగన్‌ ప్రభు త్వానికి పట్టనే లేదు. కాని కూటమి మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలురైతుకు అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులను చేరుస్తారా? లేదా? అనేదే ఇప్పుడు అందరి ఎదుట ఉన్న ప్రశ్న. ఈ అంశాలన్నింటిని రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, త్వరలోనే ఖచ్చితమైన మార్గదర్శకాలు వెలువడతాయని చూఛాయగా అధికారులు చెబుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

1 hour and 58 min ago

తెలంగాణలో టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల, ఫుల్ హ్యాపీ

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీచర్లకు ప్రమోషన్‌లు

మొత్తం 18వేల942మందికి పదోన్నతి

సీఎం రేవంత్‌కు టీచర్ల ధన్యవాదాలు

తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి.. గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారి కలనెరవేరింది. మొత్తం 18వేల942మందికి ఈ పదోన్నతులు దక్కగా.. ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్‌-1 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సంబంధించి..

ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 10,083, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 1,094మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్‌-2 విషయానికి వస్తే.. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 6,989 స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776మందకి పదోన్నతలు వచ్చాయి.

విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది.. అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా.. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Telangananews

2 hours and 2 min ago

పిసిసి చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ...
పిసిసి అధ్యక్షుడి పదవిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు పేర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది.

అందులో భాగంగా టి-కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో ఏఐసిసి గురువారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసిసి ఆదేశించింది. ఈ భేటీకి హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన మంత్రులకు, సీనియర్‌లకు ఏఐసిసి కబురు పంపింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రు లు వివిధ పనుల నేపథ్యంలో నాలుగు రోజులుగా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.

ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సైతం ఏఐసిసి ఆదేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకొని గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక,

మంత్రివర్గ విస్తరణ, చేరికలు, నామినేటెడ్ పోస్టులకు నాయకుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టుగా పిసిసి వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ అయ్యారు.

అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది.

Telangananews

2 hours and 16 min ago

ఈ రోజు మధ్యాహ్నం 10th సప్లిమెంటరీ ఫలితాల విడుదల
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శక్రవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎస్‌సి బోర్టు అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఫలితాలను అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చని వారు తెలిపారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.

అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

2 hours and 20 min ago

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. 

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్‌

నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం

పిటిషన్‌లోని అంశాలపై నేడు విచారణ

కేసీఆర్‌ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంధి బలమైన వాదనలు

High Court | కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం హైకోర్టు రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు. అయితే, జస్టిస్‌ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది.

దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నం బర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్‌ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్‌ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే, విద్యుత్తు విచారణ సంఘం కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని, కమిషన్‌ తన విచారణ నివేదికను ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నదని సోంధి పేర్కొన్నారు. గడువు పమీపిస్తున్న కారణంగా విచారణపై స్టే విధించాలని ఆయన కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్‌కు నెంబర్‌ కేటాయింపుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అంశం వరకే నేటిగురువారం విచారణ పరిమితమైందని అందువల్ల కమిషన్‌పై స్టే జారీ చేయలేమని స్పష్టం చేసింది. కేసీఆర్‌ పిటిషన్‌లోని అంశాలపై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది.

విచారణ పూర్తికాకముందే నిర్ణయానికి

కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. విచారణ ఎలా ఉండాలో కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌లోనే దిశానిర్దేశం చేసినట్టుగా ఉన్నదని, ఇది చట్ట వ్యతిరేకమని తెలిపారు. జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి కూడా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. పిటిషనర్‌ విచారణకు హాజరుకావాలని ఏప్రిల్‌ 14న విచారణ సంఘం నోటీసులు జారీ చేసిందని, అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నందున తనకు జూన్‌ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలంటూ కేసీఆర్‌ కమిషనర్‌కు లేఖ రాశారని వివరించారు. అయితే అంతలోనే జస్టిస్‌ నరసింహారెడ్డి ఈ నెల 11వ తేదీన విలేకరుల సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకొని ‘జస్టిస్‌ నరసింహారెడ్డి ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారా?’ అని ప్రశ్నించారు. దీనికి సోంధి అవునని సమాధానం ఇచ్చారు. ‘విలేకరుల సమావేశం నిర్వహించడమే కాదు, అప్పటివరకు జరిపిన విచారణ గురించి కూడా ఆయన బాహాటంగా వెల్లడించారు. పైగా విద్యుత్‌ కొనుగోలు ధర ఎకువగా నిర్ణయించారంటూ విచారణ పూర్తికాకముందే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే విచారణలో 25 మందిని గుర్తించామని, మాజీ సీఎం కేసీఆర్‌, మరొక అధికారిని విచారణకు రావాలని నోటీసులు ఇస్తే గడువు కోరారని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ ముగించకుండానే, పిటిషనర్‌ వాదనలు వినకుండానే ఏకపక్షంగా తన వైఖరిని బహిర్గతం చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’ అని సోంధి గుర్తు చేశారు. జస్టిస్‌ నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతూ కేసీఆర్‌ లేఖ రాశారని సోంధి పేర్కొన్నారు. పరిధిని దాటిన కారణంగా విచారణ నుంచి తప్పుకోవాలని కోరారన్నారు. దీనిపై జస్టిస్‌ నరసింహారెడ్డి నుంచి స్పందన రాలేదన్నారు. తప్పు జరిగిపోయిందంటూ నోటీసు దశలోనే కమిషన్‌ నిర్ణయానికి వచ్చేయడాన్ని, ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కమిషన్‌ ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నదని తెలిపారు. ఆలోగా హైకోర్టు స్పందించాలని కోరారు

జస్టిస్‌ ఎల్‌ఎన్‌ఆరే స్వయంగా చెప్పారు

‘పీలా పోతినాయుడు ఏలేరు కుంభకోణం’పై ఏర్పాటైన జస్టిస్‌ బీకే సోమశేఖర కమిషన్‌ను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి స్వయంగా వెలువరించిన తీర్పు ఈ కేసుకు బాగా వర్తిస్తుందని ఆదిత్య సోంధి తెలిపారు. విచారణ కమిషన్‌ బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి కాండక్ట్‌ ఉండాలని ఆ తీర్పులో పేరొన్నారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఘటనలో విచారణ సంఘం తన బాధ్యతలను పక్షపాతంగా, ఏకపక్షంగా నిర్వర్తిస్తున్నదని, విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ ప్రకారం ఏర్పడే విచారణ సంఘాలకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని రామకృష్ణ దాల్మియా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.

నోటిఫికేషనే లోపభూయిష్టం

విచారణ సంఘం కోసం ప్రభుత్వం వేసిన నోటిఫికేషనే లోపభూయిష్టంగా ఉన్నదని సోం ది తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లల్లో అక్రమాలు జరిగాయంటూ కమిషన్‌కు దిశానిర్దేశం చేయడం తప్పు అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్‌ తన పరిధిని దాటి విచారణ పూర్తి కాకుండా, అసంపూర్తి సమాచారం ఆధారంగా మీడియాకు వివరాలు వెల్లడించడం దాల్మియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకం అని సోంధి వాదించారు. కమిషన్‌ ఏం చేయబోయేదీ ముందే విలేకరులకు చెప్ప డం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండవని, కమిషన్‌ తన ఎదుట ఉన్న అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశా రు. ఈ నిబంధనను జస్టిస్‌ నరసింహారెడ్డి ఉల్లంఘించారని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికత వల్ల ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వస్తుందని, ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి తేల్చేశారని పేర్కొన్నారు. దీని ద్వారా కమిషన్‌ తుది నివేదిక ఏవిధంగా ఉండబోతున్నదో కూడా స్పష్టం అవుతున్నదని సోంధి చెప్పారు. కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శమని వాదించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జస్టిస్‌ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేయాల్సివచ్చిందని సోంధి వివరించారు

పూర్తి వివరాలు తెలియాలి కదా?

సోంధి వాదనలు కొనసాగుతున్న దశలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకున్నారు. పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించిన అంశంపై వాదనలు వినిపించకుండా విద్యుత్తు వ్యవహారాలపై వాదనలు వినిపించడాన్ని వ్యతిరేకరించారు. దీనిపై సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి కల్పించుకొని.. కేసు వివరాలు చెప్తేనే జస్టిస్‌ నరసింహారెడ్డిని ఎందుకు ప్రతివాదిగా చేయాల్సివచ్చిందో తెలుస్తుందని, అందుకే వివరాలన్నీ చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు వివరాలు చెప్పకపోతే పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలో లేదో ఎలా నిర్ణయించగలమని ప్రశ్నించింది.

ఎస్‌ఈఆర్సీని కాదని కమిషన్‌ చెల్లదు

గత ప్రభుత్వంలో విద్యుత్తు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చెప్పడం, దీనికి అనుగుణంగా కమిషన్‌ పిటిషనర్‌కు 8-బీ ప్రకారం నోటీసు ఇవ్వడం చెల్లదని సోంధీ వాదించారు. మాజీ సీఎం కోట్ల విజయభాసర్‌రెడ్డి వర్సెస్‌ ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తుచేశారు. నామినేషన్‌ ప్రాతిపదికపై నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరిందని చెప్పే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎస్‌ఈఆర్సీ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ Confirmation చెప్పారు. న్యాయప్రాధికార సంస్థ అ యిన ఈఆర్సీ నిర్ణయాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. ఎస్‌ఈఆర్సీ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని భావిస్తే, ఆప్టెప్‌లు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఇవేమీ చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగమే

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారని సోంధి వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నామినేషన్‌ విధానంలో ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ మధ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు లే దా వివాదాలపై విచారణ సంఘం వేసేందుకు వీలు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనాలే ఆ వివాదాలపై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే భదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అనుమతులు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని చూపేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బీహెచ్‌ఈఎల్‌ ద్వారా పనులు చేయించుకునేందుకు నామినేషన్‌ విధానాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వ్యవహారంపై కూడా కమిషన్‌ తన వైఖరిని వెల్లడించడం చెల్లదని వాదించారు. ఏది మంచో, ఏది ఉత్తమ మో బహిరంగంగా చెప్పే అధికారం కమిషన్‌కు లేనేలేదని స్పష్టం చేశారు. కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పారు. కమిషన్‌ కేవలం ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక మాత్రమే ఇవ్వాలని సోంధీ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా

గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, మాజీ సీఎం కే విజయభాసర్‌రెడ్డి మధ్య జరిగిన కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ తీరు ఉన్నదని సోంధి వాదించారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 8(3) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పిందని గుర్తుచేశారు. విచారణ సంఘం విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని, ఎవరికైనా శిక్షలు విధించడం, జరిమానాలు విధించడం వంటి ఉత్తర్వుల జారీ అధికారం కమిషన్‌కు ఉండవని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఉదాహరణకు మానవ హకుల కమిషన్‌ సిబ్బందికి జీతాలు చెల్లించాలన్న ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనాలు రద్దు చేశాయని గుర్తు చేశారు. కమిషన్‌ న్యాయ నిర్ణయాలు వెల్లడించేందుకు చట్టంలో వెసులుబాటు లేదని వివరించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

2 hours and 33 min ago

T20 WC 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్-2లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.

2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ స్కోర్‌గా ఉండగా రోహిత్ శర్మ అధిగమించాడు.

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో టాప్‌లో ఉండగా.. ధోనీ 11207, మహమ్మద్ అజారుద్దీన్ 8095, సౌరవ్ గంగూలీ 7643 రోహిత్ కన్నా ముందున్నారు.

సిక్సర్లలో రోహిత్ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్స్‌లు బాదాడు. 63 సిక్స్‌లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

బాబర్ ఆజామ్ రికార్డ్ బద్దలు..

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో బాబర్ ఆజామ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఇప్పటి వరకు 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. మరోవైపు బాబర్ ఆజామ్ 85 మ్యాచ్‌ల్లో పాక్‌కు 48 విజయాలు అందించాడు.

అక్షర్, కుల్దీప్ తీన్మార్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47, హార్దిక్ పాండ్యా13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 దూకుడుగా ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.

జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

2 hours and 42 min ago

Hyderabad: అమెరికాలో తెలుగోళ్ల హవా,,

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఆ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో మనకన్నా ముందు హిందీ, గుజరాతీ ఉన్నాయి. కొన్నాళ్లుగా.. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్నవారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరుగుతోంది. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి. 2016తో పోలిస్తే 2024లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి జనాభా నాలుగింతలు పెరిగిందని ఇటివలే విడుదలైన యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటా చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..

2016లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా..ఇప్పుడది 12.3 లక్షలకు చేరింది.

తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా ప్రథమస్థానంలో ఉంది. అక్కడ 2 లక్షల మంది తెలుగువారున్నారు. తర్వాతటెక్సస్‌(1.5 లక్షలు), న్యూజెర్సీ(1.1లక్షలు), ఇల్లినాయ్‌(83 వేలు), వర్జీనియా(78వేలు), జార్జియా(52 వేలు) ఉన్నాయి.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్యలోనూ ఏటా వృద్ధి నమోదవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తుండగా.. వీరిలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు

అమెరికాలోని అనేక ప్రముఖ వర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా పెరుగుతోంది. కెంట్‌ స్టేట్‌ వర్సిటీలో మనోళ్ల ప్రవేశాలు ఎక్కువగా ఉండడంతో ‘విద్యార్థులకు స్వాగతం’ అంటూ తెలుగులో ఆహ్వానం పలకడం పట్ల మన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు, 10 వేల మందికి పైగా హెచ్‌1బీ వీసాపై అమెరికాకు చేరుకోవడమే అక్కడ మన హవా ఇంతగా పెరడగానికి ప్రధాన కారణం. ఇండియన్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2024 ప్రకారం.. చదువుకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో మన తెలుగువారి వాటా ఏకంగా12.5 శాతం!!

అమెరికాలో ఉండే అన్ని దేశాలవారు, జాతులవారు బయట మాట్లాడేది ఆంగ్లమైనా.. ఇంట్లో మాట్లాడేది మాత్రం మాతృభాషే. అలా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్లో.. ఇంట్లో మాతృభాష మాట్లాడే వారి సంఖ్య పెరుగుదలలో తెలుగువారిదే అగ్రస్థానం. 2010లో అక్కడ 2.17 లక్షల మంది ఇంట్లో తెలుగు మాట్లాడుతుండగా.. 2021 నాటికి వారి సంఖ్య 111 శాతం వృద్ధి రేటుతో 4.59 లక్షలకు చేరింది