/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల Miryala Kiran Kumar
టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల

వైసీపీ డీఎన్‌ఏలోనే మైనార్టీలు ఉన్నారు. వైసీపీకి సునామీలా వస్తున్న ఆదరణను..పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లాలి. 2019 వరకు చంద్రబాబు ముఠా అరాచకాన్ని చూశాం.. అందుకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.. మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చాం.. అన్ని వర్గాలకు జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు.. సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్‌ కృషి చేస్తున్నారు. టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల

TS: చర్ల:భద్రాచలం: చర్ల గ్రామపంచాయతీల లోని గ్రామాలను భూబాగాన్ని ప్రక్షాళన చేయాలనీ MRO కి వినతి పత్రాన్ని అందజేసిన CPIML

 లింగాపురం, లింగాపురం పాడు,గొంపల్లి, చర్ల గ్రామపంచాయతీల లోని గ్రామాలను భూబాగాన్ని ప్రక్షాళన చేయాలి 

 

 లింగాపురంపాడు గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలి 

 పరిపాలన పరంగా ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు పడుతున్న ఇబందులను , అసౌకర్యాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కచ్చితంగా ఈ మార్పులు చెయ్యాలి

 ప్రత్యేక పంచాయతీ ని సాధించేందుకు లింగాపురం పాడు గ్రామస్తులు యుద్ధనికి సిద్ధం కావాలి

CPIML న్యూ డెమోక్రసి జిల్లా నాయకులు ముసలి సతీష్

సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

 చర్ల MRO కి వినతి పత్రం అందజేసిన నాయకులు. పరిశీలన చేస్తామని అవకాశం ఉంటే తప్పకుండా ప్రత్యేక పంచాయతిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన MRO

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీల ఆధ్వర్యంలో లింగాపురం పాడు గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని చర్ల మండల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ముసలి సతీష్ సిపిఐ ఎంఎల్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ లు మాట్లాడుతూ లింగాపురం పాడు భూ భాగాన్ని గ్రామాన్ని గొంపల్లి పంచాయతీలో సగం లింగాపురం పంచాయతీలో సగం చర్ల పంచాయతీలో సగం కలిపారని దానివల్ల ఈ లింగాపురం పాడు గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఈ గ్రామం ముక్కలు ముక్కలు రావడం వల్ల గ్రామ పంచాయితీల పేర్లు అన్ని ఇతర గ్రామాలకు ఉండడం వల్ల ఈ గ్రామం తీవ్ర అన్యాయానికి గురైందని అభివృద్ధికి నోచుకోవడం లేదని చులకన భావానికి గురవుతుందని అన్నారు ఈ గ్రామంలో 500 కు పైగా ఓటర్లు ఉన్నారని చట్టం ప్రకారం 500 ఓటర్లు ఉంటే ప్రత్యేక పంచాయతీ చేయవచ్చునని కానీ ముక్కలు చేయడం వల్ల ఈ గ్రామం గ్రామంలోని ప్రజలు ఎటు గాకుండా అయ్యారని అన్నారు పరిపాలన పరంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఈ విషయంపై పునర్ ఆలోచించి ముక్కలు చేయబడ్డ ఈ గ్రామాన్ని ఇతర పంచాయతీలను కలిపి ఇతర గ్రామ పంచాయతీల నుంచి వేరుచేసి ఒకే ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు దీనికోసం చర్ల, గొంపల్లి, లింగాపురం పంచాయతీల భూభాగాలను ప్రక్షాళన చేయాలని అన్నారు రాహుల్ విజ్ఞాన్ పాఠశాల నుంచి గొంపల్లి ఈత వాగు వరకు అట్లాగే రాహుల్ విజ్ఞాన్ పాఠశాల నుంచి లింగాపురం ఈత వాగు వరకు భూభాగాన్ని కలిపి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని అన్నారు అనంతరం ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు పునరాలోచించి ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవకాశం ఉంటే కచ్చితంగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. ప్రత్యేక పంచాయతీ సాధన కొరకు లింగాపురం గ్రామ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు రాజు రమేష్ ఉంగయ్య బద్రు నాగేష్ సమ్మక్క వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

TS:కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంచేసింది: మంత్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంచేసింది.. ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు.. నిధులు మంజూరు చేయించుకున్నాం. రూ.700 కోట్లతో నల్గొండ బైపాస్‌ రోడ్‌..మంజూరు చేసినందుకు గడ్కరీకి ధన్యవాదాలు.. వారంలో భూమి సేకరించి టెండర్లు పిలుస్తాం.. గత ప్రభుత్వం చేతగానితనంతో RRR పని ఆగిపోయింది. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలి.. కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తాం-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

TS:బ్రేకింగ్ :కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో అగ్ని ప్రమాదం..

బ్రేకింగ్ : 

కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో అగ్ని ప్రమాదం

దేవుడి దీపం అంటుకోవడంతో గుడిసె దగ్ధం 

20 గుడిసెలకు వ్యాపించిన మంటలు

ప్రమాదంలో పేలిన 10 గ్యాస్ సిలిండర్లు

ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం

మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

ఎం జె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినెల పేదరికం లో ఉన్న రిక్షా కార్మికునికి ఆర్థిక సహాయం...

ఎం జె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినెల పేదరికం లో ఉన్న రిక్షా కార్మికునికి ఆర్థిక సహాయం...

పేద కుటుంబానికి ఆర్థిక చేయూత

 MJ FOUNDATION ద్వారా ప్రతి నెల 1500/- రూపాయల సహయం చేయడం అభినందనీయం: మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి 

మూడో వార్డు లో అత్యంత పేదరికం లో ఉన్న రిక్షా కూలి ఉతెర్ల యాదగిరి గత కొంత కాలంగా గుండె సంబదిత సమస్యతో బాధ పడుతున్న విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది.....

 అట్టి సందర్భంలో పలు మార్లు వారికి నిత్యవసర సరుకులు,మెడికల్ కిట్టు నీ అందేజెసి చేయూత నీ అందిస్తూ నాయెక్క మిత్రుడు MGF బ్రాంచ్ మేనేజర్ నరేష్ గారి కి విషయం తెలియపరచగా వారి కంపెనీ నుండి ప్రతి నెల కొంత ఆర్థిక సహాయం అందించవచ్చని నాకు తెలియజేయగా వాటికి సంబంధించిన అన్ని విషయాలలో చొరవ చూపి ఈ నెల నుండి వారికి ప్రతి నెలా 1500/- రూపాయల నీ వారికి అంద జేయడం జరుగుతుంది.... 

రెక్క ఆడితే గానీ డొక్కా ఆడని వారి కుటుంబానికి సంవత్సరానికి 18000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నందుకు MG ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూన్నాను.

బీసీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలి సీఎం రేవంత్రెడ్డికి దాసు సురేశ్ లేఖ..

బీసీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా

అవకాశం కల్పించాలి

సీఎం రేవంత్రెడ్డికి దాసు సురేశ్ లేఖ

త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్త రణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కేటా యించాలని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలు ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం, పదేళ్ల తెలం గాణ పాలనలో బీసీ, ఎస్టీలకు పదవి చేపట్టే అవకాశంరాలేదని పేర్కొన్నారు.

విద్యార్థుల హక్కుల కోసం కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరపున పలువురిని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

విద్యార్థుల హక్కుల కోసం కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరపున పలువురిని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

నేడు నల్గొండ జిల్లా కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ సంగం బలోపేతం దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద పేద విద్యార్థుల పక్షాన పోరాటం చేయాలని విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి కల్పన మరియు సత్వరనాయహక్కులకై ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై విద్యార్థుల గురించి పోరాటం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా సభ్యులని నియమించడం జరిగింది. ఈ నియమించిన వారిలో

1 జిల్లా కోఆర్డినేటర్ గా చింతపల్లి నవీన్ కుమార్ 

2 జిల్లా ఉపాధ్యక్షులుగా రమావత్ గోపి నాయక్ 

3 రాష్ట్ర కమిటీ సభ్యులుగా పెరిక చిట్టి హరి ప్రసాద్

4 నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షులుగా పగడాల శివతేజ

5 మహిళా విభాగం కన్వీనర్ గా దివి యాదవగారిని నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నల్గొండ జిల్లా కన్వీనర్ అల్లం పెళ్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ గౌరవ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు.

భూమిపై మానవుల మనుగడ పతనం ఎప్పుడో అంచనవేసిన శాస్త్రజ్ఞులు...

భూమిపై మానవుల మనుగడ పతనం ఎప్పుడో అంచనవేసిన శాస్త్రజ్ఞులు...

భూమి ఎప్పుడు పుట్టింది, దాని వయస్సు ఎంత అన్న విషయాల గురించి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇలాంటి విషయాల పై శాస్త్రవేత్తలు ఏండ్ల తరబడి వరుస ప్రయోగాలు చేస్తూ విశ్వంలో దాగిఉన్న ఎన్నో రహస్యాలను ఛేదిస్తున్నారు. ఈ క్రమంలోనే భూమిని గురించి కూడా ఎన్నో ప్రయోగాలు చేసి భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ అని తెలిపారు. భూమి ఉద్భవించినప్పటి కాలంలో ఎలాంటి జీవరాసి లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అలాగే మానవ జాతి ఉద్భవించే ముందు భూమిపై చెట్లు, నదులు, పర్వతాలు వివిధ రకాల జంతువులు ఉన్నాయని చెబుతున్నారు. తర్వాత క్రమంగా మానవులు ఉనికిలోకి వచ్చారని ఆ తర్వాత భూమి మ్యాప్ మారిపోయిందని చెబుతారు. క్రమంగా మానవ జనాభా పెరిగి ప్రపంచంలోని ప్రతిమూలను పాలించే స్థాయికి చేరుకున్నారు. కోతి నుంచి పుట్టిన మనిషి ఎంతో అభివృద్ధి చెంది మరమనుషులను తయారు చేస్తున్నారు. అలాగే వారు భూమి వెలుపల అంటే అంతరిక్షంలో కూడా ప్రయాణించడం ప్రారంభించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. అయితే కంప్యూటర్ల సహాయంతో ఎన్నో అంచనాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పనిలోనూ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇంటి పనులు మొదలుకుని, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వరకు ప్రతీదీ యంత్రాల పై ఆధారపడతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నిరాశావాద శాస్త్రవేత్తలు మానవులు ఎప్పుడు ఉనికిలో లేకుండా పోతారో అన్న అంచనా వేయడానికి సాంకేతికతను ఉపయోగించారు.

కంప్యూటర్ మోడలింగ్ ఉపయోగించి అంచనా..

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లోని శాస్త్రవేత్తల బృందం జనాభా, సహజ వనరులు, శక్తి వినియోగం వంటి వాటి పై బహుళ డేటా నమూనాలను పరిగణనలోకి తీసుకున్నారు. దీని ద్వారా వారి అంచనాలను గుర్తించడానికి కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించిందని వెబ్‌సైట్ LadBible నివేదిస్తుంది. క్లబ్ ఆఫ్ రోమ్ ప్రచురించిన అధ్యయనం, రాబోయే 'పరిణామానికి పరిమితుల' ను తెలుపుతుంది.

మానవజాతి పతనం..

ఈ పరిశోధనల ద్వారా 21వ శతాబ్దం మధ్యలో సమాజం పతనం అతువుందని శాస్త్రవేత్తల బృందం అంచనా వేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం మానవ జాతి అంతరించిపోవడానికి రెండు దశాబ్దాల కన్నా తక్కువ సమయం మిగిలి ఉందని చెబుతున్నారు. కచ్చితమైన అంచనాలు వేస్తే 2040లో పతనం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఇంకా 17 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతున్నారు.

ఇవాళ కాళేశ్వరానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ..

ఇవాళ కాళేశ్వరానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ..

అన్నారం బ్యారేజీని పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ అధికారులు..

వాటర్ లీకేజీల విషయాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లిన ఇంజనీర్లు.. ముందుగా స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ ఆదేశం.. రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్ రిలీజ్.. నీటి విడుదలతో మేడిగడ్డ దగ్గర పనులకు బ్రేక్..

గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

ముంబై నుంచి గవర్నర్ తమిళిసై 'x ' ఖాతా హ్యాక్.. ముంబైలోని బొటెక్ వైఫె నెట్ వర్క్ వినియోగించిన దుండగుడు.. సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియని వైనం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు.. కొన్ని రోజులుగా బోటిక్ మూసివేసి ఉన్న షాప్..