నల్లగొండ 48 వార్డులో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు పట్టణంలోని 48వ వార్డులో...
70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్ పనులను.. ప్రారంభించారు.
కెసిఆర్ గారి దత్తత నియోజకవర్గమైన నల్లగొండలో నియోజకవర్గ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని..
పట్టణంలోని వివిధ వార్డుల్లో అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ యామా కవిత దయాకర్, సింగల్ విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు సీనియర్ నాయకులు బకరం వెంకన్న.. తదితరులు వెంట ఉన్నారు.






మెరుగైన వైద్య సేవలు అందించాలి... ఎమ్మెల్యే కంచర్ల

సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై దాడి ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి బిక్షం పై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు .




భూదాన్ పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా. ఈ యొక్క దీక్షకు మద్దతుగా , మరియు చేనేత కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలయ భాస్కర్ రాజుగారు, రాష్ట్ర ఓబిసి కార్యదర్శి నందనం దివాకర్ గాారు, మరియు రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ శివకుమార్ గారు, కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర చేనేత కో కన్వీనర్ మిరియాల వెంకన్న గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు, భువనగిరి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ గారు, పోచంపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు దోర్నాల సత్యం గారు, పోచంపల్లి మూడో వార్డు కౌన్సిలర్ సుర్కంటి జ్యోతి రంగారెడ్డి గారు, పార్టీ నాయకులు ఏల చంద్రశేఖర్ గారు,, పట్టణ ఉపాధ్యక్షులు ఏల శ్రీనివాస్ గారూ, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శేఖర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గంజి బసవలింగం గారు, కర్నాటి నరసింహ, చిటుకుల అంబదాసు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వంగూరి సిద్దు, భారత బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఘనంగా జనవిజ్ఞాన వేదిక వార్షిక సభలు


రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమది. నిలువ నీడలేదు. ఆ తల్లిదండ్రులు నలుగురు కుమార్తెలను కూలీనాలీ చేస్తూ పెంచారు. కానీ వరస విషాదాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన ఆ దంపతులిద్దరూ మంచానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఊత కర్రలే ఆసరాగా నడుస్తున్న పెద్ద కూతురే వారికి పెద్ద దిక్కయింది. కష్టపడి డిగ్రీ చదివినా ఉపాధి దొరక్క.. అమ్మానాన్నలను వదలి ఎక్కడికీ వెళ్లలేక.. వారికి సపర్యలు చేస్తూ ఆ యువతి బతుకీడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..



క్షతగాత్రునికి పరామర్శ

May 09 2023, 15:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.9k