ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నా పాల్గొన్న నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనగనలో కులగన్న ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు 70 సంవత్సరాల పాలనలో బీసీలను బిచ్చగాడు లాగా చూస్తున్నారు బట్ట మీద పప్పు మీద పెట్రోల్ మీద ప్రతి దాని మీద పన్ను కట్టేది బీసీలు బీసీల బడ్జెట్లో 2000 కోట్లు పెంచడం చాలా దురదృష్టకరం బీసీలకు బిస్కెట్లు కూడా రావు కేంద్రంలో క్రిమిలే విధానాన్ని రద్దు చేయాలని ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు నీల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న 2656 కులాలు ఉండగా అందులో 36 కులాలు మాత్రమే పార్లమెంటు రాజ్యసభ పార్లమెంటు అసెంబ్లీ మెట్లు ఎక్కారు కానీ మిగతా కులాలు విద్యా ఉద్యోగ ఆర్థికంగా దూరమై సంచర జాతుల్లాగా మిగిలిపోయారు ఇప్పటికైనా రిజర్వేషన్లు అందాలంటే జనగణలో కులగనగా ఏర్పాటు చేయాలి అప్పుడే బీసీలకు తగిన ఫలితం లభిస్తుందని నీళ్ల వెంకటేష్ సద్దేవ చేశారు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కులాల వారిగా లెక్కలు ఎప్పుడైతే తీస్తుందో ప్రతి కులానికి అప్పుడే ఫలాలు అందుతాయని కులాల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీలు
పదవులతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ బీసీలు మాత్రం జెండాలు మోసుకుంటూ జేజేలు కొట్టుకుంటూ కుర్చీలు మొసుకుంటూ వాళ్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు అందుకే బీసీల రాజ్యాధికారం కోసం కృష్ణయ్య గారు చేస్తున్న పోరాటంలో భాగంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితేనే న్యాయమైన డిమాండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది
నల్లగొండ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్
తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...
హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.
ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం
నల్లగొండ: పలు శుభకార్యాలలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నల్లగొండ: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి..
దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి
యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Apr 04 2023, 20:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.5k