మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు
మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు
జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ భాస్కరరావు గారి సమక్షంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ(ఇండియన్)
మీ సేవ, చందు మీ సేవ, మరియు పవన్ మీ సేవ. కేంద్రాలు వినియోగదారుల నుండి అదనపు వసూళ్లకు పాల్పడుతుండడంతో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మానవతా వాది అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేయగా సంబంధిత మీసేవ కేంద్రాల నిర్వాహకులకు షో కాజ్ నోటీసులు జారీ చేసి అంతర్గత విచారణ అనంతరం ఈరోజు పిర్యాదు దారు అయిన శ్రీ సాదిక్ పాషా గారి సమక్షంలో జాయింట్ కలెక్టర్ గారు సదరు మీ సేవా కేంద్రాల అక్రమ వసూళ్లపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే నిర్భయంగా తమకు పిర్యాదు చేస్తే అటువంటి వారిపై విచారణ జరిపి కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని తెలుపుతూ అక్రమాలకు పాల్పడ్డ సదరు నిర్వాహకులకు ఎటువంటి శిక్ష వేయాలో పిర్యాదుదారు అయిన సాదిక్ పాషా గారినే అడగడంతో వారు మానవతా దృక్పథంతో మొదటి తప్పుగా భావించి మందలించి మరలా తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఒక్కొక్కరికి 2000/- రూపాయలు జరిమానా విధిస్తూ భవిష్యత్తులో మళ్ళీ వీరిపై పిర్యాదు వస్తే వీరి కేంద్రాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తు ప్రతి మీసేవా కేంద్రాల్లో రేట్ల పట్టిక స్పష్టంగా పెద్ద అక్షరాల్లో ఉండేలా ఏర్పాటు చేసి పిర్యాదు చేయడానికి స్థానిక అధికారి పేరు మరియు ఫోన్ నంబరు వినియోగదారులకు కనపడేలా ఏర్పాటు చేయాలని సదరు అధికారులను ఆదేశించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, జాతీయ వినియోగదారుల హక్కుల సంస్థ కార్యదర్శి శ్రీ ఎం.డి. సాదిక్ పాషా, జాతీయ మానవ హక్కుల మండలి సభ్యులు జి.జనార్ధన్, జి.కరుణాకర్, వినియోగదారుల హక్కుల సంస్థ సలహాదారు శ్రీ మదగోని భిక్షపతి గారు మరియు పాత్రికేయుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

						
మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా//



మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రావ్
సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు
వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.
జగిత్యాల జిల్లా : 

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

Feb 17 2023, 20:20
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
13.3k