పింఛన్ల రికవరీలపై కాంగ్గ్రెస్ సర్కార్ వెనకడుగు!
![]()
అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది.
దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ,
రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
సంక్షేమ పథకాల ద్వారా అనర్హులు లబ్ధిపొందుతున్న అంశంపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి రికవరీ చర్యలు చేపట్టరాదని స్పష్టంచేశారు.
వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధ్దిపొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు.










Jul 15 2024, 15:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.1k