కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం, ఎండలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడి పన చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 7982 మెజార్టీ ఓట్లు ఇచ్చిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం, ఎండలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడి పన చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 7982 మెజార్టీ ఓట్లు ఇచ్చిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

నల్గొండ పార్లమెంట్ -ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 552659 ఓట్లు ఆధిక్యత లో ఉంది.
ఈ నెల 5,6 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మద్రాస్ ఫుట్బాల్ అకాడమీ సెలక్షన్స్ లలో నల్గొండ పట్టణం చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన *రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్ లు అండర్-17 గ్రూపు* లో పాల్గొంటున్నారని, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరు ఇద్దరూ గత 4 సంవత్సరాలుగా చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్(NIS- "D"License) సారథ్యంలో నిరంతరం శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారులుగా తయారవుతున్నారని తెలిపారు.
నల్గొండ జిల్లా, మునుగోడు మండలం పలివెల గ్రామం నుండి జీవన ప్రయాణం సాగించి, క్రీడలనే ఊపిరిగా చేసుకొని, ఇంతింతై వటుడింతై అనే చందాన రాష్ట్ర క్రీడా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రస్తుతం దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను మరియు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులను తయారుచేసిన ఘనత కుంభం రామ్ రెడ్డి దని తెలియజేస్తూ, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు అని స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.
ఖమ్మం.. పార్లమెంట్ స్థానం లో 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి
*హైదరాబాద్ పార్లమెంట్* గోశామహల్ రెండవ రౌండ్
నల్గొండ లోక్ సభ : బారీ ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి....
గోషామహల్ నియోజకవర్గంలో భారీ అధికంలో భాజపా అభ్యర్థి మాదవిలత... మొదటి రౌండ్..... భాజపా: 7936
Jun 05 2024, 14:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.7k