కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల భారీ మెజార్టీతో గెలుపు తథ్యం :పూస బాలమణి ఎంపీపీరామన్నపేట
భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి వారి దీవెనలు తీసుకొని నామినేషన్ దాకాలు చేసిన శుభ సందర్బంగా వారికి శుభాకాంక్షలు అబినందనలు తెలియజేస్తూ
nsui నాయకుని నుంచి mp గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది కష్ట పడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు తెచ్చే పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా
మా రామన్నపేట మండలం లో కాంగ్రెస్ క్యాడర్ చాలా బలమైనది వేముల వీరేశం గారికి మా మండలం నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చినమో అదేవిధంగా చామాలకు ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా మా కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారు బిజెపి ది అసత్య ప్రచారలే పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి అభివృద్ధి చేసింది ఏమి లేదు దేశం బాగుపడాలంటే బడుగుబలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉండాలి. గతం లో ఎంపీటీసీ గా మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభిరుద్ది చేసిన మా నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటాం అని అన్నారు.




భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ,ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ,నకిరెకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ . నామినేషన్ కి ముందు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలు చామల కిరణ్ కుమార్ రెడ్డి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.






రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 
Apr 25 2024, 06:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.7k