చికిత్స పొందుతూ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్ వయసు 12 సంవత్సరాలు మంగళవారం రాత్రి మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి కి చెందిన మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న కలుషిత ఆహారం వలన విద్యార్థులు అస్వస్థకు గురైనారు. మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్ ను 13వ తేదీ హైదరాబాద్ కి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు బాధ్యులుగా భువనగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ గురుకులాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.



 
						



 

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ముద్దాపురం కు చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ముద్దాపురం కు చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,  
 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ జి వాణిశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు, తల్లులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ జి వాణిశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు, తల్లులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.
 
 
 
 
 

 
 
 
 
 

Apr 17 2024, 18:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
27.2k