నేటి నుంచి మళ్ళీ జగన్ మేమంతా సిద్ధం యాత్ర
దాడి ఘటన తర్వాత కోలుకున్న సీఎం జగన్ నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొన సాగించనున్నారు.
మొన్న కేసరపల్లి దగ్గర నిలిచిపోయిన యాత్రను.. ఈరోజు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. కాసేపట్లో ప్రారంభంకానున్న జగన్ యాత్ర గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్ట గుంట మీదుగా యాత్ర కొనసాగనుంది.
మధ్యాహ్నం జొన్నపాడు దగ్గర భోజన విరామం తీసుకోనున్నారు. అనం తరం మధ్యాహ్నం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల లోకి ప్రవేశించనుంది.
సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించ నున్నారు.....











Apr 15 2024, 10:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.4k