భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ మత్స్యగిరిగుట్టపై అర్చన చేయించిన నాయకులు
![]()
భువనగిరి ఎంపీగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్టపై అర్చన చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి మత్స్యగిరి గుట్ట మాజీ ధర్మకర్త కసర బోయిన లింగయ్య యాదవు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.
![]()
భారతదేశ సమగ్రత అభివృద్ధి పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు
మన దేశంలో ఉన్న ప్రాజెక్టులన్ని కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది సమాచార హక్కు చట్టం పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు
కథ పది సంవత్సరాల నుండి బిజెపి పాలనలో ప్రజలు విసిగిపోయారని నిరుద్యోగం పెరిగిందని ఉన్న పరిశ్రమలు మోసవేయడం తప్ప కొత్త పరిశ్రమలు రాలేదని అన్నారు మతాలను రెచ్చగొట్టి కోట్లు వేయించుకోవడం తప్ప అభివృద్ధి లేదని అన్నారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వముగా ముద్ర పడిందని అన్నారు
తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి ఉనికి కోసం పనిచేస్తున్నాయని టిఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరూరు మాజీ సర్పంచ్ చెమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మీసాల మత్స్యగిరి, పోలేపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.
![]()

						




దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

 పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mar 30 2024, 16:37
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
29.3k