తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు.
కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలం గాణలో రాజకీయ పరిణా మాలు మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు...











Mar 03 2024, 16:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.1k