NLG: పిడిఎస్ బియ్యం బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్
నల్లగొండ: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం బహిరంగ మార్కెట్ లో విక్రయించిన, ఎవరైనా కొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్ హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పౌర సరఫరాల శాఖ డిటి లు, గోదాం ఇంఛార్జి లు, చౌక ధర దుకాణాల డీలర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డియం నాగేశ్వర రావు పాల్గొన్నారు.










రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం: ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క ఆవిర్భావ దినోత్సవం 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో కి అడుగు పెడుతున్న సందర్భంగా, పని జరుగుతున్న ప్రదేశంలో ఎంపీడీవో చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:





Feb 02 2024, 20:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.4k