రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్ మహిళల కోసమే
రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్ మహిళల కోసమే
ఆధార్ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్ను లేదా ఎల్ఐసీ ఏజెంట్ను సంప్రదింవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ను...
ప్రముఖ జీవత బీమా సంస్థ ఎల్ఐసీ కేవలం జీవిత బీమానే కాకుండా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తున్నాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం కల్పిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళల కోసం ఇలాంటి ఎన్నో పథకాలను ఎల్ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలాంటి పథకాల్లో ఒకటి ఆధార్ శిలా యోజన పథకం. ఇంతకీ ఏంటీ ఆధార్ శిలా యోజన పథకం, దీని బెనిఫిట్స్ ఏంటో తెలియాలంటే ఈ స్లోరీలోకి వెళ్లాల్సిందే..
ఆధార్ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్ను లేదా ఎల్ఐసీ ఏజెంట్ను సంప్రదింవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ను రోజువారీ, నెలవారీ, మూడు నెలలు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాది ఒకసారి నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు.
ఈ పథకం ద్వారా కనీసం రూ. 75,000 నుంచి గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం మినిమం మెచ్యూరిటీ సమయం 10 ఏళ్లుగా ఉంటుంది. గరిష్టంగా 20 ఏళ్ల వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత బోనస్తో కలిపి మొత్తం తిరిగి చెల్లిస్తారు. బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న ఓ మహిళ 20 ఏళ్ల పాటు పెటుబడితే ఎంత ఆదాయం పొందొచ్చే ఇప్పుడు చూద్దాం.
30 ఏళ్ల వయసున్న ఓ మహిళ ఉదాహరణకు రోజుకు సుమారు రూ. 60 పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఇలా 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మొత్తం దాదాపు రూ. 4 లక్షల 20 వేల వరకు పెట్టుబడిగా పెడతారు. ఇలా 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ముగియగానే.. సుమారు రూ. 8 లక్షలు పొందొచ్చు. పెట్టుబడిని ఆన్లైన్లో, లేదా ఎల్ఐసీ ఏజెంట్కు ఆఫ్లైన్ విధానంలో కూడా చెల్లించవచ్చు. మీ బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడిని ఎంచుకోవచ్చు.

రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్ మహిళల కోసమే

చేరికల హోరు .. బీఆర్ఎస్ జోరు
డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయులు కిన్నెర పరమేష్
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళసై సౌందర్యరాజన్ ఆద్వర్యం లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పద్మ శ్రీ డా. శాంతన్ నారాయణ్ ఎడోబ్ అమెరికా సిఇవొ, మరియు ప్రో. రవీందర్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డ్ అందుకున్నారు. వీరు గ్రూప్ 1 లో సైతం సెలక్ట్ కావడం తో పరమేష్ ను 35 వ వార్డులో జిల్లా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు జ్యోతి కరుణాకర్, పిఆర్ టియు జిల్లా కార్యదర్శి లింగయ్య తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మున్న మధు యాదవ్ నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
ఈ సందర్భంగా మున్నా మధు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కు తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కొల్లూరి ఈ దయ బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు
[11/1, 10:25 PM] miryalakirankumar89: Telangana | రవాణా శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు
ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?
అఫిడవిట్ను అసంపూర్తిగా నింపి ఇస్తే, దానిని సవరించాలని అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసులిస్తారు. ఒకవేళ అభ్యర్థి నోటీసులకు స్పందించకపోతే నామినేషన్ తిరస్కరించే అధికారం ఆ అధికారికి ఉంటుంది.
*బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన&విద్యార్థి నాయకులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి


వివిధ పార్టీల నుండి నల్గొండ బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు
నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు:

Nov 03 2023, 10:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.8k