పెనకచర్ల డ్యామ్, సౌత్ కెనాల్ కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన ద్విసభ్య కమిటీ సబ్యూలు ముంటిమడుగు కేశవరెడ్డి..
సింగణమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సబ్యూలు ముంటిమడుగు కేశవరెడ్డి
,అన్న గారి ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కలిసి పెనకచర్ల డ్యామ్, సౌత్ కెనాల్ వాటర్ వదిలే విషయమై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేయడానికి గార్లదిన్నె మండల నాయకులు రైతులు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. నీళ్లు వదిలే విషయం మీద కలెక్టర్ గారు వాటికీ సంబందించిన అధికారులతో మాట్లాడి, సాగు, నీరు త్రాగు. వదిలే విషయం మాట్లాడి రైతులకి తగిన న్యాయం చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.
Oct 17 2023, 07:27