Anantapur

Oct 14 2023, 07:50

రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి. ఈ రోజు *అనంతపురం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి *అమరావతి* ( *మంగళగిరి* )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు *ఎమ్మెస్ రాజు గారి* సైకిల్ యాత్రను ప్రారంభంచిన *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ లు గారు, మాజీ మంత్రి సునీతమ్మ గారు, మాజీ పల్లె రఘునాథ్ రెడ్డిగారు*, *ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవ రెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధిలు డేగల క్రిష్ణమూర్తి పర్వతనేని శ్రీదర్ బాబు,మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి,,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ,గాండ్ల తెలుకుల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య సీనియర్ నాయకులు మారుతీ నాయుడు మాసుల చంద్రమోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హాజరయ్యారుఈ సందర్భంగా బుక్కరాయసముద్రం లోకి ప్రవేశించిన సైకిల్ యాత్ర రాuష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారికి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలకడం జరిగింది* ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు రాఘవ నాయుడు చెనరాయుడు వేణు గోరకటి వెంకటేష్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న ముంతా వెంకటేష్ బండి వెంకటనారాయణ నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి మాట్ల గొంది రమేష్ పుల్లయ్య రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి రాము నాగలాగుడ్డం శివ తదితరులు పాల్గొన్నారు

Anantapur

Oct 14 2023, 07:48

రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి . ఈ రోజు *అనంతపురం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి *అమరావతి* ( *మంగళగిరి* )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు *ఎమ్మెస్ రాజు గారి* సైకిల్ యాత్రను ప్రారంభంచిన *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ లు గారు, మాజీ మంత్రి సునీతమ్మ గారు, మాజీ పల్లె రఘునాథ్ రెడ్డిగారు*, *ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవ రెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధిలు డేగల క్రిష్ణమూర్తి పర్వతనేని శ్రీదర్ బాబు,మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి,,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ,గాండ్ల తెలుకుల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య సీనియర్ నాయకులు మారుతీ నాయుడు మాసుల చంద్రమోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హాజరయ్యారుఈ సందర్భంగా బుక్కరాయసముద్రం లోకి ప్రవేశించిన సైకిల్ యాత్ర రాuష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారికి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలకడం జరిగింది* ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు రాఘవ నాయుడు చెనరాయుడు వేణు గోరకటి వెంకటేష్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న ముంతా వెంకటేష్ బండి వెంకటనారాయణ నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి మాట్ల గొంది రమేష్ పుల్లయ్య రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి రాము నాగలాగుడ్డం శివ తదితరులు పాల్గొన్నారు

Anantapur

Oct 14 2023, 07:43

టీడీపీ అధినేత చంద్రబాబు గారిని తక్షణం రాజమండ్రి జైలు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేర్చాలి.. ఆలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో బాబు తో నేను మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. నార్పల గూగూడు రోడ్డు లో ధర్నా చేసి రోడ్డు మీద విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు తక్షణమే జైలు నుంచి మంగళగిరి లో కేంద్రం ప్రభుత్వం ఆదీనం లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని,ఈవైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో రాబోయే ఆరు నెలల పాటు ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త సైనికుడై ముందుకు సాగాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు గారి ఆక్రమ అరెస్టు వివరిస్తూ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దాంతోపాటు బాబు తో నేను కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మనమందరం సమిష్టిగా ఉంటూ పోరాటం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, రంగాపురం ముగేతిమ్మామ్ పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Anantapur

Oct 14 2023, 07:34

యాంత్రికరణ పరికరాలను సబ్సిడీ పై సరఫరా చెయ్యండి.... జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు , కన్వీనర్ శ్రీ ఆలూరి రమణ రెడ్డి గారు..
యాంత్రికరణ పరికరాలను సబ్సిడీ పై సరఫరా చెయ్యండి.... జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు , కన్వీనర్ శ్రీ ఆలూరి రమణ రెడ్డి గారు.. మండలములోని వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయసలహా మండలి అధ్యక్షులు శ్రీ పెద్దకొండయ్య అధ్యక్ష్యతన జరిగిన సమావేశం లో జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో పశుసంపద తగ్గినందులవలన కూలీల కొరత ఉన్నందులవలన యాం త్రికరనదిశగా రైతులు అడిగిడుతున్నారని ప్రస్తుతం గ్రూపుల వారీగా రైతుభరోసా కేంద్రాలలో సబ్సిడీ పై సరఫరా చేసారని వ్యక్తిగతంగా కూడా సబ్సిడీ పై మినీ ట్రాక్టర్ లు టార్పాలిన్ లు 50% సబ్సిడీ తో స్ప్రేయర్ లు పంపిణి చేసేటట్టు ప్రత్తిపాదనలు పంపాలని కోరారు. ADA శ్రీ రవి గారు మాట్లాడుతూ పప్పు శనగను 4గ్రాములలో పంపిణి చేస్తున్నామని గతంలో గరిష్టంగా ఒక క్వింటల్ మాత్రమే సరఫరా చేసేవారమణి ఇప్పుడు గరిష్టంగా 5 ఎకరాలు ఉన్న రైతుకు 2 క్వింటాలు 40% సబ్సిడీ తో సరఫరా చేస్తున్నామని అదనంగా 300 క్వింటాల్లకు ప్రత్తిపాదనలు ఉన్నతధికారులకు పంపమని వచ్చిన వెంటనే సరఫరా చేస్తామని,పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు ekyc పూర్తి చెయ్యాలని తెలియజేసారు.AD పశుస oవర్ధక శాఖ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ పశువులలో ముద్ద వ్యాధి నివారణకు టీకాలు వేసుకోవాలని గడ్డి విత్తనాలు 75% సబ్సిడీ తో సరఫరా చేస్తున్నామని తెలియజేసారు.మైక్రో ఇరిగేషన్ అధికారిని మాట్లాడుతూ 600 డ్రిప్ యూనిట్ లు మండలమునకు వచ్చాయని 220 మంజూరు చేశామని మిగతా వాటికీ రైతులు డి డి లు తియ్యవలేనని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు చేదుళ్ల శ్రీనివాస రెడ్డి,కొర్రపాడు ఉపసర్పంచ్ శ్రీనివాసరెడ్డి, JCS కన్వీనర్ బయపురెడ్డి, రేకులకుంట లక్ష్మీనారాయణ, కొండా రెడ్డి, ఎంపీటీసీ శివా రెడ్డి, డీలర్ ల సంగంఅధ్యక్షులు రమాకాంత్, rbk ఇంచార్జి లు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

Anantapur

Oct 14 2023, 07:27

అమ్మవారికి బోనం సమర్పించి న మండల ఎంపీపీ దాసరి సునీత గారు..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామంలోని పెద్దమ్మ తల్లి 5 వ బోనాల జాతర కార్యక్రమంలో అమ్మవారికి బోనం సమర్పించి న మండల ఎంపీపీ దాసరి సునీత గారు

Anantapur

Oct 14 2023, 07:20

అమ్మవారిని దర్శించుకున్నా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ చేపల రమణ టి సూర్యనారాయణ రెడ్డి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి 5వ బోనాల వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ చేపల రమణ టి సూర్యనారాయణ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

Oct 14 2023, 07:11

బుక్క రాయసముద్రం మండలం ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసలూరి గ్రామమునందు పల్లెనిద్ర చేసిన ఎస్సై రూస్సేంద్ర బాబు
బుక్క రాయసముద్రం మండలం ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసలూరి గ్రామమునందు పల్లెనిద్రలో భాగంగా ఇటుకలపల్లి ఎస్సై రూస్సేంద్ర బాబు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో వారు మాట్లాడుతూ గ్రామమునందు అసాంఘిక కార్యక్రమాలు కానీ జూదం పేకాట పేకాట మద్యం కోడిపందాలు మటక అధిక వడ్డీలు వంటి ప్రధానమైన సమస్యలు వాటి నుండి జరుగు అనర్థాలను ప్రజలకు తెలియజేయడం జరిగినది ఎవరైనా చట్టానికి అతిక్రమించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా యువత అసాంఘిక కార్యక్రమాల వైపు పోకుండా తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అందరము బాగుందాము అందరిలోనూ మనం ఉందాం అని ప్రజలతో కలిసి మమేకమైనారు పసలూరు గ్రామంలో పల్లెనిద్ర ద్వారా కార్యక్రమం నిర్వహించారు

Anantapur

Oct 14 2023, 07:04

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య సలహాదారులు శ్రీ ఆలూరు సాంబశివ రెడ్డి గారు...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు లో ఉన్న డాక్టర్ B R అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు 26-11-2023 న సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి చేతుల మీదుగా పాఠశాల నందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ పాఠశాల భవనం ప్రారంభోత్సవ రోజున ఎమ్మెల్యే గారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆ రోజే మాట ఇచ్చరు. అందుకు ఈరోజు ఆ స్కూల్ ఆవరణలో విగ్రహ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎడ్యుకేషన్ సీఈవో శ్రీ ఆలూరు సాంబశివ రెడ్డి గారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి కావాలని ఆలూరు సాంబశివ రెడ్డి గారు గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బుక్కరాయసముద్రం మండలం జడ్పిటిసి నీలం భాస్కర్ ,వజ్రం గంగరాజు, రేకులకుంట లక్ష్మీనారాయణ, పాలు గుండప్ప పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Anantapur

Oct 12 2023, 18:02

Flash News.. పాము కాటుకు గురై మరణించిన రైతు మల్లికార్జున రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన.. అనంతపురం టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
సింగనమల మండలం ఏకులనాగేపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున్ రెడ్డి తన సొంత పొలంలో బెండకాయలు కోస్తుండగా పాము కాటుకు గురై తీవ్ర అవస్థత గురైన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు మరణించిన రైతు మల్లికార్జున రెడ్డి మృతదేహాన్ని ఆయన కుటుంబాన్ని అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి గుమ్మేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్రెడ్డి భాష ధనుంజయ శ్రీనివాసులు తదితరులు పరామర్శించి రైతు కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది

Anantapur

Oct 12 2023, 17:53

జగనన్న కాలనీలలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతల వివాదంపై స్పందించిన జడ్పిటిసి నీలం భాస్కర్
విమర్శించడమే పనిగా పెట్టుకుని విమర్శిస్తున్న ప్రపంచ మేధావులారా ఓక్కోక్క ఇంకుడు గుంతకు 2000 రూపాయలు లాభం ఉంది అని అంటున్నారు అలాంటప్పుడు ఆ కాంటాక్ట్ వర్క్ మొత్తం మీకే ఇస్తాము మీరే చేయండి. నిజంగా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ సరి చేయండి ఇక్కడ ఇలా కాకుండా ఇంకో రకంగా చేయండి అని చెప్పడం గొప్ప. మొత్తం ఈ పథకమే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇంకుడు గుంతల కోసం ఉపయోగించే రింగులలో నాసిరకం మేలురకమని ఉండవు రింగులు తయారు చేసే వారిని బట్టి దాని మన్నిక ఉంటుంది. వందలలో పనులు జరిగేటప్పుడు ఎక్కడో ఒకచోట తప్పు జరగడం సహజం కానీ మొత్తం పని అంతా తప్పు అనడం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టు అంటున్నారు ఇది మీరు మద్దతుగా ఉన్న గత ప్రభుత్వంలో వారికి వర్తిస్తుంది కానీ ఈ ప్రభుత్వంలో పని చేసే మాకు కాదు. నేను మేధావి అనుకోవడం తప్పుకాదు కానీ అంతా నాకే తెలుసు అనుకోవడంలోనే మనమంటే ఏమిటో తెలుస్తుంది.