మేము సైతం బాబుకు మద్దతుగా రాచేపల్లి మాట్లాగొంది గ్రామపంచాయతీలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి...
మేము సైతం బాబుకు మద్దతుగా రాచేపల్లి మాట్లాగొంది గ్రామపంచాయతీలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ* *చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మేము సైతం అంటూ సింగనమల మండలం రాచేపల్లి మట్లగుంది గ్రామపంచాయతీలలో* *సైకో పాలనకు చరమగీతం పాడుదామని బాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనయుడు ముంటి మడుగు కేశవరెడ్డి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆదేశానుసారం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామలలో చంద్రబాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని ఈ సైకో పాలనలో కక్ష తప్ప ప్రజలకు జరిగేది ఏమీ లేదని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ9261292612 నంబర్ కు మిస్సేడ్ కాల్ ఇస్తూ ప్రజలకు తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో సైకో పాలన తొలగిపోవాలంటే నారా చంద్రబాబునాయుడు గారికి మద్దతు తెలిపి 2024లో ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు* ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ దండు విజయ్ కుమార్ రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి మట్లగుంది పుల్లయ్య రమేష్ ఆదినారాయణ పాల గౌతం గణేష్ ప్రదీప్ రఘు రాముడు రాచేపల్లి శ్రీనాథ్ వెంకటస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వ కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ జిల్లా ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
దేశం గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు.... ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 23 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు*, Bks కేశన్న, నాయుడు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ మా అధినేత నారా చంద్రబాబునాయుడు పై తప్పుడు కేసులు పెట్టారని సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులోనే చంద్రబాబు నాయుడు ని జైలుకు పంపారన్నారు, వైసీపీ పాలనలో అభివృద్ధి లేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయన్నారు. ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదన్నారు, ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా బుధందాలు మహిళలపై అత్యాచారాలు ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఎక్కువయ్యాయన్నారు. తెదేపా నాయకులపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన అధరం బెదరం చంద్రబాబు నాయుడు కోసం ఏమిటికైన సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అయ్యేవరకు రిలే నిరహారదీక్షలు ఆపే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మట్కా నిర్వాహకులు అరెస్ట్ . 12 లక్షలు నగదు స్వాధీనం...
మట్కా నిర్వాహకులు అరెస్ట్ . 12 లక్షలు నగదు స్వాధీనం. అనంతపురం జిల్లా రాప్తాడు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి ఇటుకలపల్లి సిఐ నరేందర్ రెడ్డి
మంచిని చూడండి... మనసారా ఆశీర్వదించండి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
మంచిని చూడండి... మనసారా ఆశీర్వదించండి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని చూసి ప్రజలు మనసారా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నారు. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల, ముకుందాపురం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యమాన్ని ఆమె నిర్వహించారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ ఫలాల తీరు గురించి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అని ఆరా తీశారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో ప్రజల జీవితాలలో సంక్షేమ వెలుగులు నింపారన్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఖాతాల్లోకి అందిస్తున్నారన్నారు. నవరత్నాలతో జగనన్న రాష్ట్రంలో నవశకానికి నాంది పలికారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నంపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం.. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్..
ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పౌష్టికాహారం గురించి అవగాహన ప్రజల్లో గ్రామంలో లభించే ఆహార పదార్థాలతోనే చిరుధాన్యాలతో మొలకలు గుగ్గిళ్ళు లడ్డులు హల్వా రొట్టెలు మొదలకు ఆహార పదార్థాలు వండి ప్రదర్శించి గ్రామ ప్రజలకు అర్హుదారులకు అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.ఇందులో మండల నాయకులు మండల అధికారులు మొదలగువారు ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కుమారి హేమలత, అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీదేవి, అంజనమ్మ, గీతామని, పుష్పలత, రామాంజనమ్మ, రాధ,మహాలక్ష్మి లు పాల్గొన్నారు..
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం దేశానికి గొప్ప ఆదర్శం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం దేశానికి గొప్ప ఆదర్శం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలను వైద్య బృందాలు కలిసి ఏడు రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రామాలలోనే సురక్ష క్యాంపులను నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందించనున్నారు.
అక్రమంగా కూల్చేసిన ఇళ్లను పరిశీలించిన... ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు...
శిoగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం లో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళ యజమానులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం, 300 మంది పోలీస్ లను పిలిపించి ఇళ్లను కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* అక్రమంగా కూల్చివేసిన ఇళ్ళ యజమానులను పరామర్శించారు.ఈ సందర్భంగా *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్ళ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుల్చివేయడం దారుణం అని అన్నారు.అక్కడున్న ఇళ్లకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా ఎలా కుల్చేస్తారు అని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో ఎన్ని అరాచకాలు సృష్టిస్తారో చూడాల్సిందే తప్ప ప్రశ్నించ కూడదు ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడతారని అన్నారు కూల్సిన శిధిలాలను తక్షణo తొలగించి ఇండ్లముందర డ్రైనేజీ కలవను నిర్మించి నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లిచాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమం లో పిట్టు రంగారెడ్డి,కన్వీనర్ ఎర్రినగప్ప, చంద్రబాబు,బోరు నాగర్జున వెంకటనారాయణ రెడ్డి,pl లక్ష్మి నారాయణ,కుళ్లాయప్ప,నాగభూషణ,రాజగోపాల్, నాగేష్,లోకనాథ్ రెడ్డి,రమణ, అంకన్న,మహేష్, హరీష్, గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు
ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు చేపట్టిన దీక్ష శిబిరానికి హాజరైన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిలు డేగల కృష్ణమూర్తి పర్వాతనేని శ్రీధర్ బాబు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నార్పల మండల కేంద్రంలో సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరానికి నియోజకవర్గ పరిశీలకులు ముక్తియర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధిలు డేగల కృష్ణమూర్తి పర్వాతనేని శ్రీధర్ బాబు మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆలం వెంకట్ నరసానాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి ఈ రోజుకి 25 రోజులు కావస్తుందని ఎలాంటి ఆధారాలు లేని కేసులో ఇన్ని రోజులు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమఅరెస్ట్ చేయడం దారుణమని నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని న్యాయమే మమ్మల్ని గెలిపిస్తుందని వారు పిలుపునిచ్చారు* ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు ఎర్రి నాగప్ప అశోక్ చంద్రశేఖర్ నాయుడు దొడ్లో రామాంజనేయులు సదాశివరెడ్డి నరేంద్ర కుమార్ యాదవ్ చెన్రాయుడు కొయ్యగూర పెద్దన్న దాల్ వీరనారాయణ నారాయణ నారాయణ స్వా మి రాజు రెడ్డిపల్లి నాయుడు తదితరులు పాల్గొన్నారు
వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడు గారి కి ఆదరణ రోజు రోజు కు పెరుగు తోంది....పరిశీలకులు ముక్తియర్ గారు, ఆలం నరసానాయుడు గారు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 22 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ముక్తియార్ గారు, పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,జిల్లా అధికార ప్రతినిధి లు పర్వతనేని శ్రీధర్ బాబు గారు, డేగల కృష్ణమూర్తి గారు,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు గారు,మండల సీనియర్ నాయకులు BKS కన్వీనర్ అశోక్,మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ నారాయణస్వామి, మండల నాయకులు సి.కేశన్న, బాబయ్య, రెడ్డిపల్లి నాయుడు, నరేంద్ర కుమార్ యాదవ్, ఎస్సీ సెల్ రాజు, ఎల్లనూరు మండల నాయకులు శేఖర్, రామాంజనేయులు, మేడుకుర్తి రాముడు, సదాశివరెడ్డి, సంజీవ రాయుడు,పవన్,హనుమంతు, సుబ్బారెడ్డి, పుట్లూరు మండల నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ శివశంకర్ రెడ్డి, యూనిట్ ఇన్చార్జిలు ఆదినారాయణ రెడ్డి, m శ్రీనివాసరెడ్డి, j రామాంజనేయులు, t n t u c రవిచంద్ర, బూత్ కన్వీనర్లు రామానాయుడు, y లక్ష్మయ్య, శింగనమల మండల నాయకులు ex ఎంపీటీసీ చండ్రాయుడు, నారాయణస్వామి, కోయగూరు పెద్దన్న, దాల్ వీర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ముక్తియార్ గారు ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ, దేశం గర్వించే నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టాలనే కక్ష్య తప్ప ఆయన అరెస్టుకు ఎలాంటి కారణాలు, ఆధారాలు లేవు. లక్షకోట్ల రూపాయలు అవినీతితో ఆనాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి Y.S జగన్ అరాచక విధానాలను అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక పోతున్నాము జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్లాష్ న్యూస్.. నందమూరి నారా కుటుంబం మీద నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం మానుకోండి : దండు శ్రీనివాసులు..

దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... ఇది మీకు తెలుసా..... సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ప్రబోధించిన మహనీయుని సందేశం తో .... తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ కూతురు నడుపుతోంది .తల్లి పేరు మీద ఒక ట్రస్ట్ ఒక కొడుకు నడుపుతున్నారు అవి NTR TRUST BASAVATHARAKAM TRUST మీకు తెలుసా NTR TRUST లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భువనేశ్వరి గారి పాత్ర ఏమిటంటే కొన్ని వేల మంది పేద విద్యార్థులకు... అనాథ పిల్లలకు...కుల మత వర్గ జాతి ప్రాంతం విభేదాలకు ఏ మాత్రం తావులేకుండా LKG నుంచి PG వరకు కార్పొరేట్ తల తన్నె రీతిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం,దుస్తులు,ఆహారం,హాస్టల్ వసతి తో పాటు Civils లోIIT లో Engineering లో గొప్ప కోచింగ్ తో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కొన్ని లక్షలు మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన... నింపుతున్న మహా తల్లి నారా భువనేశ్వరి గారు ఏ రోజు అయినా పబ్లిసిటీ చూసారా?.. హైదరాబాద్లో... చల్లపల్లి లో అత్యాధునిక టెక్నాలజీ పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో భవనాలు,అత్యాధునిక,సౌకర్యాలతో ఆమె నడుపుతున్నారు ఈ NTR TRUST schools colleges లలో ఇంకో వైపు అన్ని పెద్ద పెద్ద నగరాల్లో NTR TRUST BLOOD BANKS ఇప్పుడు రక్తం దానంలో ముందంజలో ఉన్నాయి ఇది ఆమె విజయవంతంగా నడుపుతున్నారు హెరిటేజ్ ఫుడ్స్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ క్రింద కొన్ని కోట్ల రూపాయల దానం చేసి ఒక పెద్ద భవనం నిర్మించారు....ఈ NTR TRUST EDUCATION institution ప్రాంగణంలో ఇంకో ప్రక్క *నందమూరి బాలకృష్ణ* గారు తన తల్లి జ్ఞాపకార్థం *బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్* ద్వారా ఇనిస్టిట్యూట్ అత్యంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు ఇది ఇండియాలోనే ఒక గొప్ప క్యాన్సర్ ఆసుపత్రి ఇది దేశంలో లాభాలు ఆశించని ఆసుపత్రుల్లో.... మొదటి పది స్థానాలలో ఉంది కొన్ని లక్షలు మంది కుటుంబాలు ఉచితం గా చికిత్స పొందుతూ... ఊరట పొందుతున్నారు. ప్రజాసేవలో ఉండే కుటుంబాల్లో నందమూరి నారావారి కుటుంబంలా గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు.