తెలంగాణ ఒలంపిక్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ ఇంటర్నేషనల్ అథ్లెట్ పి.టి.ఉష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి కర్తయ్య ఆధ్వర్యంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు ఇమామ్ కరీం, శ్రీనివాస్, బొమ్మపాల గిరిబాబు పాల్గొని పి.టి.ఉష ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాలో అన్ని క్రీడల అభివృద్ధికి ఒలంపిక్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేశామని తెలిపారు.
మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ  దశదిన కర్మ   కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఒలంపిక్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ ఇంటర్నేషనల్ అథ్లెట్ పి.టి.ఉష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి కర్తయ్య ఆధ్వర్యంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు ఇమామ్ కరీం, శ్రీనివాస్, బొమ్మపాల గిరిబాబు పాల్గొని పి.టి.ఉష ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాలో అన్ని క్రీడల అభివృద్ధికి ఒలంపిక్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేశామని తెలిపారు.
మానే లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఆర్టిఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన మానె లక్ష్మి (75) w/o మానె నర్సింహ  దశదిన కర్మ   కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ మరియు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీ.శే. మానె లక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కాగా మానె లక్ష్మి (75) ఇటీవల అనారోగ్య కారణాలతో పరమపదించిన విషయం తెలిసిందే.