బీహార్ లో అయోధ్యను మించిన రామాలయం
బీహార్ లోని తూర్పు చంపారణ్ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. ఆలయ నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది.




భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో పైకప్పు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును CBI చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటుంది. నీట్ పరీక్షలో అవకతవకల నిగ్గు తేల్చేందుకు CBI గురువారం గుజరాత్ కు చేరుకుందని ఆ వర్గాలు తెలిపాయి. పంచమల్ ప్రాంతంలోని రెండు పాఠశాలల్లో నీట్ పరీక్షకు కేంద్రం ఉంది. పేపర్ లీకేజీకి సంబంధించి పరీక్ష రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది వాంగ్మూలాలు అధికారులు నమోదు చేయనున్నారు.
Jul 11 2024, 11:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.6k