తిరుమలలో చిరుత సంచారం
తిరుమలలో బుధవారం రాత్రి మరోసారి చిరుత కలకలం రేపింది.
తిరుమల శ్రీవారి నడక దారిలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది.
తాజాగా ట్రాప్ కెమరాలు ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు.అటవి శాఖ అధికారులు.
ఈ చిరుత సంచారం నేప థ్యంలో భధ్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది టిటిడి పాలక మండలి. తిరుమల శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భధ్రతా ఏర్పాట్లు చేస్తు న్నారు.
కాగా.. ఇప్పటికే తిరుమల శ్రీవారి నడకదారిలో వన్యప్రాణుల సంచారం చోటు చేసుకుంది. గతే డాది.. ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి.. చంపేసిన సంగతి తెలిసిందే.











Mar 28 2024, 08:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k