TS: నల్లగొండ:35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన
35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన ..
35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు పట్టణంలోని యన్.జి కళాశాల,పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్,కోర్టు చౌరస్తా మీదిగా క్లాక్ టవర్ వరకు సుమారు 100 మంది ఆటో డ్రైవర్ల తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఇంఛార్జి డిఎస్పీ లక్ష్మినారయణ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితంగా గమ్య స్థానాలను చేరుకోవాలని సూచించారు.ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని ఏదైన ప్రమాదం జరిగిన నప్పుడు ఎంతో రక్షణ కల్పిస్తుందని అన్నారు. ట్రిపుల్ రైడింగ్,ఓవర్ స్పీడ్,సీట్ బెల్ట్ దరించాలని పలు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ డానియల్, టు టౌన్ సిఐ కొండల్ రెడ్డి, ఏ.యస్.ఐ ఫరీద్,ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆటో డైవర్లు తదితరులు పాల్గొన్నారు.

35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన ..


తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్ల బాగోతం. మొన్న సోమేష్కుమార్, నిన్న అరవింద్కుమార్.. నేడు రజత్కుమార్ ఆస్తులపై వివాదం. మహబూబ్నగర్జిల్లా హేమాజీపూర్లో 52ఎకరాలు కొనుగోలు.. 15 ఎకరాలను ఇతరుల పేర్లు మీద మార్చడానికి.. స్లాట్ బుక్ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ రజత్కుమార్. వరుసగా పలువురు ఐఏఎస్లపై ఆరోపణలు.
మేడారం జాతరకు రండి..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై..
తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,683 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,177 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు
Feb 09 2024, 17:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k