/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి:తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు Miryala Kiran Kumar
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి:తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల, పేద విద్యార్థులు డబ్బులు పెట్టి ప్రైవేటు కళాశాలలో చదవలేక విద్యకు దూరమైతున్నారని తెలియజేశారు. జిల్లాలో 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కానీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, ప్రభుత్వ పీజీ కళాశాల, అన్ని సబ్జెక్టులతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో, ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, మెడికల్ కళాశాలలో, పీజీ కళాశాలలో, యూనివర్సిటీలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యమైన విద్య అందించాలి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విద్యార్థిని, విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే మంచి విద్యావంతుడిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని, విద్యాశాఖ బడ్జెట్ 25 శాతం ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు గుద్దేటి శ్యామ్, లింగంపల్లి మధుకర్, మల్లేష్, రవి, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం:ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది . రైతులు పండించిన పంటకు MSP ఇస్తామన్న హామీని తుంగలో తొక్కింది , నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను పరిష్కరించకుండా దీని నుంచి తప్పించడానికి ప్రజలను పక్క దారి పట్టించే వైఖరిని చేపట్టింది.ఇందులో భాగమే రామ మందిరం .2024 పార్లమెంట్ ఎన్నికలలో ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజల సిద్ధం కావాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు ఈ నెల 16న జరిగే భారత్ బంద్ లో రైతులు వ్యవసాయ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్ సమ్మక్క నాగరాజు రాజు బాయమ్మ బీమా లక్ష్మి సారయ్య సంజయ్ కమల సరిత నాగేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు..

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ తమిళిసై..

తిరుమల: శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం...

తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,683 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,177 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు

హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

మొదటి అంతస్తు ల్యాబ్ లో చెలరేగిన మంటలు 

ఆస్పత్రిలో ఎక్కువగా చిన్న పిల్లలు

ఇప్పటికే దట్టంగా కమ్ముకున్న పొగలు 

భయాందోళనల్లో తల్లితండ్రులు 

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..

కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్‌ అంటున్నారు.. ఇదేం వితండవాదం..? నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?.. మా రాష్ట్రంలో బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే కుదురుతుందా?-ప్రధాని నరేంద్ర మోడీ

ఏపీ:2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్‌..

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్‌..

రూ. 2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం.. రూ. 30, 530 కోట్ల మూలధన వ్యయం.. రూ.24, 758 కోట్ల రెవెన్యూ లోటు .. రూ. 55,817 కోట్ల ద్రవ్యలోటు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు.. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం.

వారు TGకి మార్చుకోవాల్సిన అవసరం లేదు: మంత్రి పొన్నం

వారు TGకి మార్చుకోవాల్సిన అవసరం లేదు: మంత్రి పొన్నం

పాత వాహనదారులు TS నుంచి TGకి మార్చుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత వాటికి AP ఉండగా... కొత్త వెహికల్స్ కి మాత్రమే TSగా కొత్త రిజిస్ట్రేషన్ అయిందని గుర్తు చేశారు. కొత్త వాహనాలు మాత్రమే TGగా రిజిస్ట్రేషన్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు.

TG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వంగూరి సునీల్ కుమార్నీ నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

TG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వంగూరి సునీల్ కుమార్నీ నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయం నందు నల్లగొండ జిల్లా నల్గొండ మండలం కొండారం గ్రామానికి చెందిన వంగూరి సునీల్ కుమార్ ని నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ నియమించడం జరిగింది. వంగూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సమస్యలపై ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై నా వంతుగా కృషి చేస్తానని నా ఎన్నిక కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.

TG: అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్యలపై ప్రభుత్వం సుమాగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం

అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.

ప్రభుత్వం విద్యార్థినులకు 

చెరో 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఇవ్వాలి

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

భువనగిరి పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని బీచ్ మహిళ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య (15) గాదె వైష్ణవి(15) అనే ఇద్దరు విద్యార్థునులు హాస్టల్లో ఉరేసుకొని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఇద్దరు విద్యార్థులకుచెరో 50లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించి ఇవ్వాలని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. జరిగింది. ఈ సందర్భంగా SC st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థినులను కౌన్సెలింగ్ పేరుతో పి ఈ టి వార్డెన్ ఆటో డ్రైవర్లు కలిసి నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసినారని అన్నారు. కనీసం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేయలేదని ఈ ఘటన వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ పై అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేదని అన్నారు. కౌన్సిలింగ్ పేరుతో విద్యార్థులు మనస్థాపానికి గురయ్యారని అన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించకపోవడం కనీసం కుటుంబాలను పరామర్శించకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగం చెరో 50లక్షల ఎక్స్రేసి మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.