TG: అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్యలపై ప్రభుత్వం సుమాగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
ప్రభుత్వం విద్యార్థినులకు
చెరో 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఇవ్వాలి
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
భువనగిరి పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని బీచ్ మహిళ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య (15) గాదె వైష్ణవి(15) అనే ఇద్దరు విద్యార్థునులు హాస్టల్లో ఉరేసుకొని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఇద్దరు విద్యార్థులకుచెరో 50లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించి ఇవ్వాలని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. జరిగింది. ఈ సందర్భంగా SC st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థినులను కౌన్సెలింగ్ పేరుతో పి ఈ టి వార్డెన్ ఆటో డ్రైవర్లు కలిసి నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసినారని అన్నారు. కనీసం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేయలేదని ఈ ఘటన వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ పై అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేదని అన్నారు. కౌన్సిలింగ్ పేరుతో విద్యార్థులు మనస్థాపానికి గురయ్యారని అన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించకపోవడం కనీసం కుటుంబాలను పరామర్శించకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగం చెరో 50లక్షల ఎక్స్రేసి మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.

రంగారెడ్డి జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్లకు బలైన జూనియర్ లైన్మెన్.. ఇబ్రహీంపట్నం రాయపోల్లో లైన్మెన్ శివారెడ్డి(25)ఆత్మహత్య.. అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడిన జూనియర్ లైన్మెన్.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య.
కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటి కీలక సమావేశం. సిఎం రేవంత అధ్యక్షతన జరిగే సమావేశానికి స్క్రీనింగ్ కమటి సమావేశంలో పాల్గోనున్న ఛైర్మన్ హరీష్ చౌదరి తో పాటు సభ్యులు. ఎంపీ టికెట్ కోసం వచ్చిన 306 దరఖాస్తుల వడపోత. ఒక్కో నియోజవర్గానికి ముగ్గురిని ఎంపిక చేయనున్న స్క్రీనింగ్ కమిటి
నేటి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రత్యేక రైలు.. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్. సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని..ఈడీ ఆఫీస్లో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్. అభిషేక్బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ.
యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన ఇమ్మడి సోమ నరసయ్య
అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం.. ఈ నెల 7న ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.
Feb 06 2024, 17:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.1k