నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
నల్లగొండ పట్టణములొ రోడ్ల మరమ్మతులు గత ఆరు నెలల నుండి కొనసాగడం వలన పట్టణ ప్రజలు ధూళి, దుముకు గురి అయి అనారోగ్యం పాలవుతున్నారు. మరమతులను త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినారు. తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంల నేడు జరిగినది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడినారు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగిసిన నల్గొండ జిల్లాలో కొంతమంది రైతులకు పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం ఇంకా అందలేదని ప్రభుత్వం స్పందించి వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది. ధరణి పోర్టల్ లో తవ్వే కొద్ది సమస్యలు వెలుగు చూస్తున్నాయి భూవిస్తీర్ణములో మార్పులకు అవకాశం లేకపోవడం, కొత్త పహాని అందుబాటులో ఉండడం లేదని ధరణి లోని సమస్యలనువెంటనే పరిష్కరించాలని తీర్మానించనైనది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా 24 గంటలు రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదు, దానితో పంటలు ఎండి పోయే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 24 గంటలు కరెంటును సరఫరా చేయాలని తీర్మానించనైనది. వచ్చే సాధారణ ఎన్నికలలో నల్గొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాలని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రేపు తేదీ17-2-2023 న హైదరాబాదులో జరగబోయే రాష్ట్ర కమిటీ సమావేశానికి పంపడం. జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మారే బోయిన శ్రీధర్ ఉపాధ్యక్షులు సాతీరు యాదయ్య, కార్యదర్శి పులి పాపయ్య, వై పాపిరెడ్డి, కిరణ్ కుమార్ విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

						


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా//



మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రావ్
సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు
వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.
జగిత్యాల జిల్లా : 

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

నల్లగొండ: మన ఊరు.. మన బడి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

Feb 17 2023, 19:56
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
43.7k