కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపిన హమాలి కార్మికులు...4వ రోజు కొనసాగిన హమాలి కార్మికుల నిరవధిక సమ్మె
సివిల్ సప్లయి హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రెట్ల జి. ఓ ను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ అన్నారు. శనివారం రోజున సివిల్ సప్లయి హమాలీస్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో పెంచిన కూలి రేట్ల జి.ఓ ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజు యధావిధిగా కొనసాగింది. ఈ సందర్బంగా 4వ రోజు భువనగిరి ఎం. ఎల్. ఎస్ గోడౌన్ వద్ద *సివిల్ సప్లై కమిషనర్ తీరుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని హమాలీ కార్మికులు నిరసన తెలుపడం జరిగింది.* ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ తేదీ 4 10 2024 నాడు సివిల్ సప్లయి కమిషనర్ మరియు ఏఐటీయూసీ నాయకుల సమీక్షంలో జరిగిన చర్చలకు సంబంధించిన జీవో కాపీ విడుదల చేయడంలో కమిషనర్ పూర్తిగా విఫలం అయ్యారని అయన ఆరోపించారు. 4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్న కమిషనర్ గారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెంచిన కూలి రేట్ల జీవోను విడుదల చేయమంటే సమ్మెను అణిచివేయడానికి అనేక రకాలుగా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జి. ఓ విడుదల చేసే వరకు సమ్మె ఎదవిదిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సివిల్ సప్లయి హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, భువనగిరి పాయింట్ అధ్యక్షులు గౌరవంతుల శ్రీనివాస్, నాయకులు ముదిగొండ బస్వయ్య, పిన్నం జగన్, ముడుగుల స్వామి, మామిండ్ల సత్యనారాయణ, బొజ్జ గణేష్, మైసయ్య, శ్రీనివాస్, కరుణాకర్, పాండు, కృష్ణ, రాజు, మల్లేష్, నరేష్, నరసింహ, స్వామి, మల్లేష్, చంద్రయ్య, వంశీ, స్వీపర్లు శాంతమ్మ, అంజమ్మ, శారద, శోభ తదితరులు పాల్గొన్నారు.

సివిల్ సప్లయి హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రెట్ల జి. ఓ ను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ అన్నారు. శనివారం రోజున సివిల్ సప్లయి హమాలీస్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో పెంచిన కూలి రేట్ల జి.ఓ ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజు యధావిధిగా కొనసాగింది. ఈ సందర్బంగా 4వ రోజు భువనగిరి ఎం. ఎల్. ఎస్ గోడౌన్ వద్ద *సివిల్ సప్లై కమిషనర్ తీరుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని హమాలీ కార్మికులు నిరసన తెలుపడం జరిగింది.* ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ తేదీ 4 10 2024 నాడు సివిల్ సప్లయి కమిషనర్ మరియు ఏఐటీయూసీ నాయకుల సమీక్షంలో జరిగిన చర్చలకు సంబంధించిన జీవో కాపీ విడుదల చేయడంలో కమిషనర్ పూర్తిగా విఫలం అయ్యారని అయన ఆరోపించారు. 4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్న కమిషనర్ గారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెంచిన కూలి రేట్ల జీవోను విడుదల చేయమంటే సమ్మెను అణిచివేయడానికి అనేక రకాలుగా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జి. ఓ విడుదల చేసే వరకు సమ్మె ఎదవిదిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సివిల్ సప్లయి హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, భువనగిరి పాయింట్ అధ్యక్షులు గౌరవంతుల శ్రీనివాస్, నాయకులు ముదిగొండ బస్వయ్య, పిన్నం జగన్, ముడుగుల స్వామి, మామిండ్ల సత్యనారాయణ, బొజ్జ గణేష్, మైసయ్య, శ్రీనివాస్, కరుణాకర్, పాండు, కృష్ణ, రాజు, మల్లేష్, నరేష్, నరసింహ, స్వామి, మల్లేష్, చంద్రయ్య, వంశీ, స్వీపర్లు శాంతమ్మ, అంజమ్మ, శారద, శోభ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి అమిత్ షా తన యొక్క అసలు నైజాన్ని పార్లమెంట్ వేదిక ద్వారా బహిర్గతం చేసుకున్నాడు. అంబేద్కర్, అంబేద్కర్, అని అనే బదులు దేవుని స్తుతిస్తే ఏడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని అంబేద్కర్ ను కీర్తించవద్దని దేవుని ప్రార్థించాలని ఆయన తన మనసులో ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడం జరిగిందని, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను తక్షణం కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. *ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, కులమతాల అసమానతలను చీల్చి చెండాడిన బిఆర్ అంబేద్కర్ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎంత కుటిలత్వం ఉన్నదో చెప్పకనే చెప్పినట్టుగా అమిత్ షా వైఖరి ఉన్నది. ఇటువంటి వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం భారత ప్రజల యొక్క దురదృష్టం అని అన్నారు.
Jan 05 2025, 21:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2