తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కోరిన అతహర్
![]()
మే 27వ తేది న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలలో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న కు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రయివేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగణబోయిన మల్లేశం ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యావేత్త మహమ్మద్ అతహర్. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం లో ప్రజలను, విద్యావంతులను, విద్యార్థులను చైతన్య పరిచిన యువ నాయకుడు తీన్మార్ మల్లన్న అని అలాంటి వారిని చట్ట సభల్లోకి పంపవలసిన భాద్యత మనందరి పై ఉందని అన్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా కు చెందిన వాడు కావడం భువనగిరి లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాల లో చదువుకోవడం వలన ఇక్కడి ప్రజలతో మంచి సంభంధాలు ఉన్నాయని అన్నారు. ప్రతీ ఒక్క పట్టభద్రుడు తమ విధిగా తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.








భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి గారు హాజరైనారు ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారిని కలవడం జరిగింది బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి , పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,జిల్లా కార్య వర్గ సభ్యులు పాక పుల్లయ్య బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడి లింగస్వామి,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కాకుల మాధవి, రంగా రేఖ, మహిళా మోర్చ కార్యదర్శి మందుల లక్ష్మి , బూరుగు లాస్య, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానిస గౌడ్ , మండల ఉపాధ్యక్షులు డోగిపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్,మండల కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ , మండల కార్యదర్శులు మైసూర్లో మచ్చగిరి మండల నాగరాజు,BJYM జిల్లా నాయకులు రేగురి అమరేందర్ , ఓబీసీ మోర్చా మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేశం,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,దంతురి అరుణ్,మహేష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.





May 01 2024, 14:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.2k