NLG: మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి
నాంపల్లి: మండలంలోని టిపి గౌరారం గ్రామానికి చెందిన కొమ్ము రమణమ్మ, ఇటీవల అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకున్న, నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి.. శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, మనో దైర్యం కల్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము బిక్షం, జిల్లా కాంగ్రెస్ నాయకులు శీలం జగన్ మోహన్ రెడ్డి , గేల్వాల్ రెడ్డి, రేవల్లి మాజీ సర్పంచ్ హరిత గోపాల్ రెడ్డి, గణపతి రెడ్డి, సిహెచ్ బిక్షం, కొమ్ము ఈదయ్య, బేకరి గిరి, గ్రామ శాఖ అధ్యక్షులు పి.యాదయ్య, ఈదయ్య, సిహెచ్. రామకృష్ణ, పుల్లయ్య, భూతం రాములు, శ్రీను, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG











Apr 06 2024, 23:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k