NLG: ఎన్జీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరి రెడ్డి కి కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని, నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఈదులకంటి యాదగిరి రెడ్డి కి, ఇటివల హైద్రాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.
సీనియర్ ప్రొఫెసర్ ఏవి.సతీష్ చంద్ర పర్యవేక్షణలో 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 12వ మరియు 13వ శాసనసభలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర' అనే అంశంఫై పరిశోధన చేసి పీహేచ్ది సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించినందుకు గాను, పీహేచ్ది డాక్టరేట్ అవార్డు పొందారు.
ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు, సమర్ధవంతమైన ప్రతిపక్ష పార్టీలు కూడా ఎంతో అవసరమని, ప్రతిపక్ష పార్టీలు వాటి పాత్రను చక్కగా నిర్వహించడం ద్వార ప్రభుత్వ విధానాలను ఎంతగానో ప్రభావితం చేయవచ్చని, ప్రజాభిప్రాయాని శాసనసభలో వ్యక్తికరించవచ్చని తన పరిశోధన ద్వార సూచించారు.
ఈయన స్వస్థలం యాదాద్రి జిల్లా, మోత్కూర్ మండలం, రాగిబావి గ్రామం. ఈ గ్రామం నుండి తొలి పీహేచ్ది డాక్టరేట్ అవార్డు పొందినందుకు వారి తల్లిదండ్రులు సత్తి రెడ్డి, పుష్పమ్మ, కుటుంబ సభ్యులు, మిత్రులు , గ్రామస్తులు ఎంతో హర్షం వ్యక్తం చేసారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NALGONDA DIST


 
						




 
 

 
   మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
   నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
   
   
   మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
   నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
   
  


 



 
 


Apr 03 2024, 22:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.6k