NLG: దేవరకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి కి సన్మానం
దేవరకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన గాజుల ఆంజనేయులు ను మంగళవారం, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామావత్ రమేష్ నాయక్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ.. న్యాయ వృత్తిలో వారు చేసిన సేవలకు ప్రతిరూపమే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందడానికి కారణమైందని, రాబోయే కాలంలో వారు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్, బిఆర్ఎస్ నాయకులు శేఖర్, గోవర్ధన్, నాగరాజు తదితరులు ఉన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NALGONDA DISTRICT


 
						




 
   మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
   నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
   
   
   మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
   నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
   
  


 



 
 





 
Apr 02 2024, 23:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.9k