ఏపీ:మరో 70 రోజుల్లోనే నిజానికి అబద్దానికి మధ్య యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్
ఏపీ:మరో 70 రోజుల్లోనే నిజానికి అబద్దానికి మధ్య యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్
మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. మోసం, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం..
ఈ 56 నెలల్లో గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి.. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం-సీఎం వైఎస్ జగన్



ఈ 56 నెలల్లో గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి.. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం-సీఎం వైఎస్ జగన్


అంబేద్కర్: రాజోలు టీడీపీ కార్యకర్తల్లో అలజడి



ఫ్లాష్ న్యూస్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గ్యులలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.దీంతో అవిశ్వాసం వీగిపోయింది...కాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉరఫ్ వకిల్ సాబ్ పాచిక నెరవేరింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లే అవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ సెమినార్
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
ఆల్ మేవా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సాలార్ జంగ్( మీర్ తురబ్ అలీ ఖాన్) యొక్క195వ జయంతి వేడుకలు సందర్భంగా తేదీ:21-1-2024 ఆదివారం రోజున10:30 గంటలకు జైల్.ఖానా ఎదురుగా ఇదారే ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ కమ్యూనిటీ హాల్ లో జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
హైదరాబాద్: బిగ్ బాస్ లో అవకాశం పేరుతో చీటింగ్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతి స్వప్న.. బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన సత్యం.. 6 నెలల క్రితం మాటీవీలో ప్రొడక్షన్ ఇంఛార్జ్ అని స్వప్నకు పరిచయమైన సత్యం.. రూ. 2.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని యువతి స్వప్న ఫిర్యాదు..
Jan 27 2024, 19:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k