కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఈరోజు మరణించినట్లు సమాచారం
చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని గా సమాచారం.
కళాశాల లోపలికి వెళ్ళిన పోలీసులు యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించడంతో బలపడు తున్న అనుమానాలు
మీడియాని లోపలికి అనుమతించని సెక్యూరిటీ
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది











Jan 27 2024, 13:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.0k