తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..
తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.

తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.
హైదరాబాద్: షేక్పేటలో విషాదం.. ఇంట్లోకి చొరబడి పడుకున్నా బాలుడిపైన దాడి చేసిన కుక్కలు.. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు.. 17 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అధికారుల అలసత్వాన్ని సహించం.. పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేయాల్సిందే.. ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దు.. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలను అందించాల్సిన బాధ్యత అధికారులదే.. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మానుకుంటే మంచిది. -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
రన్నింగ్లో ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు
తిరుమల: సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తున్న అధికారులు.. జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లు జారీచేయనున్న టీటీడీ.
హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు పీకే. అనంతరం.. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్.
Dec 25 2023, 09:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.1k