నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్..
నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. విద్యార్థి దశ నుంచి ఆఫీసర్లుగా మారబోతున్నారు మీపై బాధ్యత పెరిగింది.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. దేశగౌరవం, దేశ భద్రత మీపై ఉంటుంది- రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్

నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. విద్యార్థి దశ నుంచి ఆఫీసర్లుగా మారబోతున్నారు మీపై బాధ్యత పెరిగింది.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. దేశగౌరవం, దేశ భద్రత మీపై ఉంటుంది- రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలతో నియోజకవర్గాలతో సమీక్ష సమావేశం రెండో రోజు కొనసాగుతుంది. నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో సమావేశం.. పాల్గొన్న జనసేన పార్టీ నేతలు అజయ్ కుమార్, మనక్రాంత్ రెడ్డిలు
PFI కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు.. తెలంగాణకు చెందిన అబ్దుల్ సలీం, అబ్దుల్ అహ్మద్.. ఏపీకి చెందిన షేక్ అహ్మద్ కోసం గాలిస్తున్న అధికారులు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన ఐదుగురు.. తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తుల కోసం ఎన్ఐఏ గాలింపు..
హైదరాబాద్: ధర్నా చౌక్ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం.. ధర్నా చౌక్ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ధర్నా చౌక్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం.. ధర్నా చౌక్లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదు.. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చు. -సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్.. హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధాగుప్త.. ములుగు అడిషనల్ కలెక్టర్గా పి.శ్రీజ.. రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా పి.గౌతమి.. జనగామ అడిషన్ కలెక్టర్గా పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్.. మహబూబాబాద్ అదనపు కలెక్టర్గా లెనిన్ వత్సల్ టోప్పో.. మహబూబ్నగర్ అడిషనల్ కలెక్టర్గా శివేంద్ర ప్రతాప్.. వనపర్తి అదనపు కలెక్టర్గా సంచిత్ గంగ్వార్.. జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్గా పి.కధీరవన్ నియామకం.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్తో కాల్చుకున్న నరేశ్.. మృతులు ఆకుల నరేష్, భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ.. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన
హైదరాబాద్: ప్రజావాణికి భారీగా జనం, మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం, తమ సమస్యలను చెప్పుకునేందుకు జనం క్యూ.. ప్రజా వాణికి మంత్రులు.. ఫిర్యాదులు స్వీకరణ, సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు.. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల సమస్యలపై వస్తున్న ప్రజలు.
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,049 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26,748 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
Dec 17 2023, 12:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.0k