హైదరాబాద్: ధర్నా చౌక్ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం..
హైదరాబాద్: ధర్నా చౌక్ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం.. ధర్నా చౌక్ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ధర్నా చౌక్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం.. ధర్నా చౌక్లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదు.. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చు. -సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..

హైదరాబాద్: ధర్నా చౌక్ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం.. ధర్నా చౌక్ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ధర్నా చౌక్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం.. ధర్నా చౌక్లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదు.. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చు. -సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్.. హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధాగుప్త.. ములుగు అడిషనల్ కలెక్టర్గా పి.శ్రీజ.. రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా పి.గౌతమి.. జనగామ అడిషన్ కలెక్టర్గా పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్.. మహబూబాబాద్ అదనపు కలెక్టర్గా లెనిన్ వత్సల్ టోప్పో.. మహబూబ్నగర్ అడిషనల్ కలెక్టర్గా శివేంద్ర ప్రతాప్.. వనపర్తి అదనపు కలెక్టర్గా సంచిత్ గంగ్వార్.. జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్గా పి.కధీరవన్ నియామకం.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్తో కాల్చుకున్న నరేశ్.. మృతులు ఆకుల నరేష్, భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ.. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన
హైదరాబాద్: ప్రజావాణికి భారీగా జనం, మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం, తమ సమస్యలను చెప్పుకునేందుకు జనం క్యూ.. ప్రజా వాణికి మంత్రులు.. ఫిర్యాదులు స్వీకరణ, సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు.. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల సమస్యలపై వస్తున్న ప్రజలు.
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,049 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26,748 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్.. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ.. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన.. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకం.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం.జాన్సన్.. పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖాదర్ బాషా.. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్. నాగిరెడ్డి.. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణ.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవి.
తెలంగాణలో కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై నజర్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ ఎత్తున అధికారులను బదిలీ చేసింది. వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గన్ మెన్స్ను పోలీసు శాఖ విత్ డ్రా చేసుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్మెన్లను కేటాయించింది. ఎవరెవరికీ గన్ మెన్స్ అవసరమనే దానిపై ఇంటలిజెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ నివేదిక తర్వాత వారి భద్రత కోసం గన్ మెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
Dec 17 2023, 12:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.1k