అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్..
అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్.. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ.. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన.. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకం.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం.జాన్సన్.. పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖాదర్ బాషా.. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్. నాగిరెడ్డి.. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణ.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవి.

అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్.. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ.. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన.. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకం.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం.జాన్సన్.. పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖాదర్ బాషా.. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్. నాగిరెడ్డి.. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణ.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవి.
తెలంగాణలో కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై నజర్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ ఎత్తున అధికారులను బదిలీ చేసింది. వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గన్ మెన్స్ను పోలీసు శాఖ విత్ డ్రా చేసుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్మెన్లను కేటాయించింది. ఎవరెవరికీ గన్ మెన్స్ అవసరమనే దానిపై ఇంటలిజెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ నివేదిక తర్వాత వారి భద్రత కోసం గన్ మెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చిన ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్. లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
ఢిల్లీ: పార్లమెంట్లో దాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన వివిధ పార్టీల లోక్సభ, రాజ్యసభ పక్ష నేతలు.. భద్రతా వైఫల్యం, ఘటనకు గల కారణాలపై సమీక్ష.. ఘటనపై ఢిల్లీ సీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దర్యాప్తు.. పార్లమెంట్ లోపల, బయట ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం.
Dec 15 2023, 07:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.0k