అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం..
అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.

అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.
మార్నింగ్ ముచ్చట్లు..
హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి.. నేటి నుంచి పునః ప్రారంభం.. ఉదయం 10:30 గంటలకు అన్ని కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో నిర్వహణ.
ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామం.. రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్రంలోని ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.. త్వరలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యను కేంద్రం విరమించుకోవాలి. -మంత్రి అమర్నాథ్
తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
కొలంబో: అంధకారంలో శ్రీలంక.. సాయంత్రం 5.30 నుండి దేశం మొత్తం ఒక్కసారి విద్యుత్ సేవలు బంద్.. సాంకేతిక కారణాల వల్ల పవర్ కట్ అయినట్లు ప్రకటించిన అధికారులు.. కొలంబో వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో దారుణంగా మారిన పరిస్థితులు.
Dec 11 2023, 07:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k