మార్నింగ్ ముచ్చట్లు...
మార్నింగ్ ముచ్చట్లు..
తెలంగాణలో 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు రద్దు
తెలంగాణ సచివాలయంలో మంత్రులకు చాంబర్ల కేటాయింపు
అమరావతిలో ఈ నెల 17న రాజధాని రైతుల బహిరంగ సభ
ఈనెల 27న టీఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు
కేరళ: శబరిమలలో దర్శన సమయం గంట పెంపు
ఢిల్లీలో ఈనెల 19న ఇండియా కూటమి నాలుగో సమావేశం
ఉచితాలు ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయి-ధన్ఖడ్
అమెరికాలో మరోసారి కాల్పులు, ముగ్గురు మృతి
రేపు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్

మార్నింగ్ ముచ్చట్లు..

హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి.. నేటి నుంచి పునః ప్రారంభం.. ఉదయం 10:30 గంటలకు అన్ని కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో నిర్వహణ.
ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామం.. రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్రంలోని ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.. త్వరలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యను కేంద్రం విరమించుకోవాలి. -మంత్రి అమర్నాథ్
తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
కొలంబో: అంధకారంలో శ్రీలంక.. సాయంత్రం 5.30 నుండి దేశం మొత్తం ఒక్కసారి విద్యుత్ సేవలు బంద్.. సాంకేతిక కారణాల వల్ల పవర్ కట్ అయినట్లు ప్రకటించిన అధికారులు.. కొలంబో వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో దారుణంగా మారిన పరిస్థితులు.
హైదరాబాద్: మాసబ్ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్లో ఫైల్స్ మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లిన దుండగులు.. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్లపై అనుమానం.. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసుల అనుమానాలు.. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు గుర్తించిన అధికారులు.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసిన అధికారులు.. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన డీసీపీ శ్రీనివాస్.. డైరెక్టర్ను ప్రశ్నించిన సెంట్రల్ డీసీపీ శ్రీనివాస్.. ఫైల్స్ అదృశ్యంపై సమాచారం లేదన్న డైరెక్టర్.. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. -డీసీపీ శ్రీనివాస్
Dec 11 2023, 07:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.6k