పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
.......
.......
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో సభండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ,
పెద్దగట్టు జాతరలో పాల్గొన్న భక్తుల మొహల్లో కనిపిస్తున్న చిరునవ్వు ,ఆనందమే దానికి తార్కాణం అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి....కుటుంబ సమేతంగా పెద్దగట్టు జాతరలో పాల్గొన్న జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామివారికి నిర్వహించిన చంద్రపట్నం,కల్యాణ మహోత్సవం లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు...కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో భక్తులు చాలా సంతోషంగా స్వామివారి ని దర్శించుకుంటున్నారని మంత్రి అన్నారు..ఇప్పటి వరకు 12 లక్షల కు పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారని తెలిపారు..రేపు ఎల్లుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని దానికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు...ఆలయ కమిటీ సభ్యులు,ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు సమిష్టిగా పని చేస్తూ,జాతరలో ఎలాంటి అసౌకర్యం లేకుండా రేయింబవళ్లు పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు...పాడి పంటలతో, సిరి సంపదలతో, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మరిందని అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ తో, తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు...లింగమంతుల స్వామివారి దయతో తెలంగాణ మరింత పురోగమించాలని జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.

మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్నగర్ వాసి మాజ్హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్బాగ్కు చెందిన సమీయుద్దీన్పై కేసు నమోదు చేసింది.
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.
Feb 07 2023, 15:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k