నల్లగొండ: మునుగోడు రోడ్డు ఈద్గా దగ్గర ప్రార్థనలకు విచ్చేసిన మైనార్టీ సోదరులకు మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేసిన శివ కుమార్
నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించి 1 టౌన్ సీఐ సత్యనారాయణ గారు శాంతియుత సంఘం అధ్యక్షులు ఆఫీస్ ఖాన్ సిఎస్టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి కనగల్ ఎస్సై రామకృష్ణ వారు మాట్లాడుతూ వేసవికాలంలో మంచినీటి కేన్ద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషనియమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్వకేట్ మస్యుద్దీన్ నజీరుద్దీన్ ఏర్పుల కామేశ్వర్
సంఘ నాయకులు సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల శివతేజ కట్టెల మహేష్
స్టీరింగ్ కమిటీ నాయకులు చిత్రం శ్రీనివాస్ భాష పాక దుర్గయ్య
జిల్లా కమిటీ సభ్యులు గంట సుమంత్ రమేష్ అనిల్ నాయక్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నరేందర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు VHP జిల్లా గౌరవ అధ్యక్షులు కర్నా టి యాదగిరి గారు.శ్యామల తారక్. సురెపల్లి వెంకటేశ్వర్లు. పున్న రామేశ్వర్ .మూడ సైదులు.పొట్టబత్తుల శ్రీను.కైరంకొండ చంద్రశేఖర్.చెరుకు శివశంకర్. గంజి శ్యాంసుందర్ .జువ్వాజి సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.
నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

నల్గొండ జిల్లా కేంద్రా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి 116వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...


Apr 11 2024, 21:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.8k