/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz TS:కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంచేసింది: మంత్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి Miryala Kiran Kumar
TS:కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంచేసింది: మంత్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంచేసింది.. ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు.. నిధులు మంజూరు చేయించుకున్నాం. రూ.700 కోట్లతో నల్గొండ బైపాస్‌ రోడ్‌..మంజూరు చేసినందుకు గడ్కరీకి ధన్యవాదాలు.. వారంలో భూమి సేకరించి టెండర్లు పిలుస్తాం.. గత ప్రభుత్వం చేతగానితనంతో RRR పని ఆగిపోయింది. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలి.. కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తాం-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

TS:బ్రేకింగ్ :కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో అగ్ని ప్రమాదం..

బ్రేకింగ్ : 

కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో అగ్ని ప్రమాదం

దేవుడి దీపం అంటుకోవడంతో గుడిసె దగ్ధం 

20 గుడిసెలకు వ్యాపించిన మంటలు

ప్రమాదంలో పేలిన 10 గ్యాస్ సిలిండర్లు

ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం

మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

ఎం జె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినెల పేదరికం లో ఉన్న రిక్షా కార్మికునికి ఆర్థిక సహాయం...

ఎం జె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినెల పేదరికం లో ఉన్న రిక్షా కార్మికునికి ఆర్థిక సహాయం...

పేద కుటుంబానికి ఆర్థిక చేయూత

 MJ FOUNDATION ద్వారా ప్రతి నెల 1500/- రూపాయల సహయం చేయడం అభినందనీయం: మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి 

మూడో వార్డు లో అత్యంత పేదరికం లో ఉన్న రిక్షా కూలి ఉతెర్ల యాదగిరి గత కొంత కాలంగా గుండె సంబదిత సమస్యతో బాధ పడుతున్న విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది.....

 అట్టి సందర్భంలో పలు మార్లు వారికి నిత్యవసర సరుకులు,మెడికల్ కిట్టు నీ అందేజెసి చేయూత నీ అందిస్తూ నాయెక్క మిత్రుడు MGF బ్రాంచ్ మేనేజర్ నరేష్ గారి కి విషయం తెలియపరచగా వారి కంపెనీ నుండి ప్రతి నెల కొంత ఆర్థిక సహాయం అందించవచ్చని నాకు తెలియజేయగా వాటికి సంబంధించిన అన్ని విషయాలలో చొరవ చూపి ఈ నెల నుండి వారికి ప్రతి నెలా 1500/- రూపాయల నీ వారికి అంద జేయడం జరుగుతుంది.... 

రెక్క ఆడితే గానీ డొక్కా ఆడని వారి కుటుంబానికి సంవత్సరానికి 18000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నందుకు MG ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూన్నాను.

బీసీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలి సీఎం రేవంత్రెడ్డికి దాసు సురేశ్ లేఖ..

బీసీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంగా

అవకాశం కల్పించాలి

సీఎం రేవంత్రెడ్డికి దాసు సురేశ్ లేఖ

త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్త రణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కేటా యించాలని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలు ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం, పదేళ్ల తెలం గాణ పాలనలో బీసీ, ఎస్టీలకు పదవి చేపట్టే అవకాశంరాలేదని పేర్కొన్నారు.

విద్యార్థుల హక్కుల కోసం కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరపున పలువురిని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

విద్యార్థుల హక్కుల కోసం కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరపున పలువురిని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

నేడు నల్గొండ జిల్లా కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ సంగం బలోపేతం దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద పేద విద్యార్థుల పక్షాన పోరాటం చేయాలని విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి కల్పన మరియు సత్వరనాయహక్కులకై ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై విద్యార్థుల గురించి పోరాటం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా సభ్యులని నియమించడం జరిగింది. ఈ నియమించిన వారిలో

1 జిల్లా కోఆర్డినేటర్ గా చింతపల్లి నవీన్ కుమార్ 

2 జిల్లా ఉపాధ్యక్షులుగా రమావత్ గోపి నాయక్ 

3 రాష్ట్ర కమిటీ సభ్యులుగా పెరిక చిట్టి హరి ప్రసాద్

4 నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షులుగా పగడాల శివతేజ

5 మహిళా విభాగం కన్వీనర్ గా దివి యాదవగారిని నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నల్గొండ జిల్లా కన్వీనర్ అల్లం పెళ్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ గౌరవ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు.

భూమిపై మానవుల మనుగడ పతనం ఎప్పుడో అంచనవేసిన శాస్త్రజ్ఞులు...

భూమిపై మానవుల మనుగడ పతనం ఎప్పుడో అంచనవేసిన శాస్త్రజ్ఞులు...

భూమి ఎప్పుడు పుట్టింది, దాని వయస్సు ఎంత అన్న విషయాల గురించి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇలాంటి విషయాల పై శాస్త్రవేత్తలు ఏండ్ల తరబడి వరుస ప్రయోగాలు చేస్తూ విశ్వంలో దాగిఉన్న ఎన్నో రహస్యాలను ఛేదిస్తున్నారు. ఈ క్రమంలోనే భూమిని గురించి కూడా ఎన్నో ప్రయోగాలు చేసి భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ అని తెలిపారు. భూమి ఉద్భవించినప్పటి కాలంలో ఎలాంటి జీవరాసి లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అలాగే మానవ జాతి ఉద్భవించే ముందు భూమిపై చెట్లు, నదులు, పర్వతాలు వివిధ రకాల జంతువులు ఉన్నాయని చెబుతున్నారు. తర్వాత క్రమంగా మానవులు ఉనికిలోకి వచ్చారని ఆ తర్వాత భూమి మ్యాప్ మారిపోయిందని చెబుతారు. క్రమంగా మానవ జనాభా పెరిగి ప్రపంచంలోని ప్రతిమూలను పాలించే స్థాయికి చేరుకున్నారు. కోతి నుంచి పుట్టిన మనిషి ఎంతో అభివృద్ధి చెంది మరమనుషులను తయారు చేస్తున్నారు. అలాగే వారు భూమి వెలుపల అంటే అంతరిక్షంలో కూడా ప్రయాణించడం ప్రారంభించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. అయితే కంప్యూటర్ల సహాయంతో ఎన్నో అంచనాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పనిలోనూ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇంటి పనులు మొదలుకుని, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వరకు ప్రతీదీ యంత్రాల పై ఆధారపడతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నిరాశావాద శాస్త్రవేత్తలు మానవులు ఎప్పుడు ఉనికిలో లేకుండా పోతారో అన్న అంచనా వేయడానికి సాంకేతికతను ఉపయోగించారు.

కంప్యూటర్ మోడలింగ్ ఉపయోగించి అంచనా..

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లోని శాస్త్రవేత్తల బృందం జనాభా, సహజ వనరులు, శక్తి వినియోగం వంటి వాటి పై బహుళ డేటా నమూనాలను పరిగణనలోకి తీసుకున్నారు. దీని ద్వారా వారి అంచనాలను గుర్తించడానికి కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించిందని వెబ్‌సైట్ LadBible నివేదిస్తుంది. క్లబ్ ఆఫ్ రోమ్ ప్రచురించిన అధ్యయనం, రాబోయే 'పరిణామానికి పరిమితుల' ను తెలుపుతుంది.

మానవజాతి పతనం..

ఈ పరిశోధనల ద్వారా 21వ శతాబ్దం మధ్యలో సమాజం పతనం అతువుందని శాస్త్రవేత్తల బృందం అంచనా వేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం మానవ జాతి అంతరించిపోవడానికి రెండు దశాబ్దాల కన్నా తక్కువ సమయం మిగిలి ఉందని చెబుతున్నారు. కచ్చితమైన అంచనాలు వేస్తే 2040లో పతనం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఇంకా 17 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతున్నారు.

ఇవాళ కాళేశ్వరానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ..

ఇవాళ కాళేశ్వరానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ..

అన్నారం బ్యారేజీని పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ అధికారులు..

వాటర్ లీకేజీల విషయాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లిన ఇంజనీర్లు.. ముందుగా స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ ఆదేశం.. రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్ రిలీజ్.. నీటి విడుదలతో మేడిగడ్డ దగ్గర పనులకు బ్రేక్..

గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం..

ముంబై నుంచి గవర్నర్ తమిళిసై 'x ' ఖాతా హ్యాక్.. ముంబైలోని బొటెక్ వైఫె నెట్ వర్క్ వినియోగించిన దుండగుడు.. సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియని వైనం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు.. కొన్ని రోజులుగా బోటిక్ మూసివేసి ఉన్న షాప్..

బిగ్ బ్రేకింగ్ తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు...

బిగ్ బ్రేకింగ్

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ రద్ద

ఇప్పటికే 2సార్లు రద్దు అయిన పరీక్షలు 

ఇప్పుడు పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేసిన కొత్త TSPSC 

563 పోస్టులకు త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్

రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు..

రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో

నేడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్ లో గల శివాజీ విగ్రహం వద్ద ఉదయం 11-00 గంటలకు కు పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగింది.అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 

రాష్ట్రీయ శ్రీరాoసేన వ్యవస్థాపక జాతీయఅధ్యక్షులు 

జల్లెల గోవర్ధన్ యాదవ్ గారు పాల్గొన్ని మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతుంది సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రని చదవాలని భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని దేశాన్ని ధర్మాన్ని కాపాడవలిసినా బాధ్యత యువతపై ఉందని జాతీయ భావాన్ని అలవరుచుకోవాలి కోరారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, లింగస్వామి, చింత హరి ప్రసాద్ గారు, కొత్త రాములు, స్వామి, గణేష్, శాంతి స్వరూప్, మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.