NLG: స్పెషల్ ఆఫీసర్ కు సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామపంచాయతీ కార్మికులు
మర్రిగూడ మండలం, రాంరెడ్డి పల్లి గ్రామపంచాయతీలో కార్మికులు, గ్రామపంచాయతీ స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి మాలతి కి, ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసు ఇచ్చారు. కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని, 51 జిఓ ను సంవరించాలని సమ్మె నోటీసు ఇచ్చారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిపి వర్కర్స్ ముత్తయ్య, యాదయ్య, సందమ్మ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.









Feb 07 2024, 16:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.4k