నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.
నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.ముస్లిం సోదరులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు.నెల రోజుల పాటు ఎంతో దీక్షతో,నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ,ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నరు... అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా , ససస్యశ్యామలంగా మారింది..
ప్రజలంతా,కలిసి మెలసి జీవిస్తూ, సోదరభావంతో ప్రశాంతమైన జీవనం గడిపేల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ఇవాళ మత సామరస్యంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది...సభండ వర్గాలు కలిసి జీవించి, ఉన్నతమైన సమాజం నిర్మాణం జరిగేలా కేసీఆర్ గారు కృషి చేశారన్నారు.

నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.


జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా రివైవ్ మల్టి స్పెషాలిటి హాస్పిటల్ నకిరేకల్ వారి సౌజన్యంతో ఆదివారం నాడు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే NHRC తరపున పేద ప్రజలకు దుప్పట్లు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, NHRC డివిజనల్ ఆదనపు కార్యదర్శి ఎం.డి.సాదిక్ పాషా గారు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన పౌర హక్కులకు భంగం కలుగకుండా జాతీయ మానవ హక్కుల మండలి ఎల్లవేళలా కృషి చేస్తుందని అలాగే అవినీతి రహిత సమాజం నిర్మితమయ్యేలా సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రజలు ఎల్లప్పుడూ NHRC సేవలు పొందొచ్చని వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా రివైవ్ ఆసుపత్రి వారి సామాజిక సేవను కొనియాడారు వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిగా పేర్కొంటు రోగి వైద్యుడిని భగవంతుని మరో రూపంగా భావిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వైద్యులు కృషి చేయాలని అలాగే రివైవ్ ఆసుపత్రి సేవలను ఆదర్శంగా తీసుకుని ఇతర వైద్యులు కూడా సామాజిక సేవలను కొనసాగించాలని కోరారు.
రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ బైపాస్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళా సంఘాలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ గడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించిన బీసీీీీ సంక్షేమ సంఘం.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ 35వ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామన్న యాదవ్ మిత్రబృందం సభ్యులు తిరుమల రాము, మరియు సిరిగిరి సురేష్ రెడ్డిలు ఒక ప్రకటనలు తెలిపారు. ముఖ్యంగా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో రామన్న యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. వారు మన మధ్యలో లేకున్నా వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రామన్న యాదవ్ మిత్రులు, యువకులు యువజన సంఘాల నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.రక్తదానం చేయదలుచుకున్న్న్న వారు వారి వివరాలు సిరిగిరి సురేష్ రెడ్డి గారికి తెలియజేయాలని వారి సెల్ -9640098219 ను సంప్రదించగలరనిి తెలిపారు.
రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పెండెం ధనుంజయ్ నేత
ఆర్థిక సహాయం అందజేత:
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది
Apr 25 2023, 14:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
35.9k