హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.
హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.
కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కస్తూర్బాగాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు హంస ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మీ గారు హాజరు కావడం జరిగింది వారి చేతుల మీదుగా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.,
ఈ సందర్భంగా చెరుకు లక్ష్మి గారు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు హంస ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం అన్నారు.
*ఈ కార్యక్రమంలో నాయకులు పూల సైదులు కందికంటి నాగేంద్రబాబు టి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్ జిల్లా సంపత్ రాజేష్ సిబ్బంది అనిత సబిత ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం
నల్లగొండ: పలు శుభకార్యాలలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నల్లగొండ: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి..
దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి
యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ పట్టణ చర్లపల్లి లో నల్లగొండ పట్టణ చేనేత సెల్ కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిరియాల వెంకటేశం గారు మాట్లాడుతూ రైతులకు చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్స్ రీజియన్ అండ్ అపరాల్ పార్కు బియ్యం మిత్ర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విషయం తెలియజేశారు ఫార్మ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు మేఘ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుందని అన్నారు టెక్స్టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను




Apr 01 2023, 19:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k