దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.
దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి
తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.
అక్షర దివిటి చెన్నారావుపేట ప్రతి నిధి:
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో దివ్యాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో దయనియా స్థితిలో దివ్యాంగులు పూట గడవక కొట్టుమిట్టాడుతున్నరాని సీఎం కెసిఆర్ గారు కరుణ చూపి గృహ లక్ష్మికీ 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలనీ కోరాడం జరిగింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మికీ 5 శాతం రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు తొలి జాబితాలో అవకాశం కల్పించి ప్రభుత్వం ఇస్తున్న 3లక్షలతో పాటు దివ్యాంగుల శాఖలో మరో 2 లక్షలు రూ,,కేటాయించి ఆ డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వమే నిర్మించి దివ్యాంగులకు ఇవ్వాలని తెలంగాణ దివ్యాంగుల సమాజం తరుపున తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ గారికి, ఆయా శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ గార్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల-జేఏసీ రాష్ట్ర నాయకులు దేవర రాజు,జిల్లా నాయకులు దారావత్ రమేష్,రాజు,అనిల్,సతీష్,సుధాకర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ పట్టణ చర్లపల్లి లో నల్లగొండ పట్టణ చేనేత సెల్ కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిరియాల వెంకటేశం గారు మాట్లాడుతూ రైతులకు చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్స్ రీజియన్ అండ్ అపరాల్ పార్కు బియ్యం మిత్ర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విషయం తెలియజేశారు ఫార్మ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు మేఘ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుందని అన్నారు టెక్స్టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను




నల్లగొండ 17వ వార్డులో అభయాంజనేయ స్వామిి దేవాలయానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి


నల్లగొండ: రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

TSPSC: ప్రవీణ్ పెన్డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు.

మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

Mar 27 2023, 11:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.2k