**తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది**
తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రా తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. తెలంగాణ వార్తలు తెలంగాణ సినిమా వార్తలు లైఫ్స్టైల్ రాశి ఫలాలు ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం అనంత్ అంబానీ వెడ్డింగ్ ట్రావెల్ జోక్స్ వెబ్ తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు. తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్న్యూస్ తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సి తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు.ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ ఒడిశా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణాదికి దూరం (124 కిలోమీటర్లు) తగ్గుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ఏటా 140 మిలియన్ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల్ని ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు 0.87 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్లు తగ్గుతాయి. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానం అని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ ఒడిశా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణాదికి దూరం (124 కిలోమీటర్లు) తగ్గుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ఏటా 140 మిలియన్ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల్ని ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు 0.87 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్లు తగ్గుతాయి. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానం అని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పాలోలోని విన్హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్లైన్స్కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల *స్వచ్చధనం- పచ్చదనం* కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసిన అధికారులకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం కేవలం ఈ ఐదు రోజులు మాత్రమే కాకుండా నిరంతరం కొనసాగాలని ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలని అన్నారు.
నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. అనంతరం స్కూల్ పిల్లలతో కలసి మాట్లాడి మధ్యాహ్నం భోజన సదుపాయాలు గురించి తెలుసుకున్నారు .
ఇంకా. కొత్త పన్ను విధానంలో వార్షికాదాయం రూ. 3 లక్షలు, పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది. జీతం నుంచి కంపెనీ టీడీఎస్ తీసేసినట్లయితే.. ఐటీ చట్టాల ప్రకారం పేర్కొన్న ప్రాథమిక పన్ను మినహాయింపుల పరిమితి కంటే జీతం ఎక్కువగా ఉందని అర్థం. తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు.. సెక్షన్లు 139(9), 143 (1), (2), (3), 245, 144, 147 సహా ఆదాయపు పన్ను చట్టం- 1961 లోని పలు సెక్షన్ల కింద నోటీసులు వస్తాయి. జీతం నుంచి టీడీఎస్ తీసివేసినప్పటికీ.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. నిర్ణీత సమయంలోగా ఫైల్ చేస్తే.. ఆదాయ లెక్కింపు, పెట్టుబడి ప్రూఫ్స్ సమర్పించొచ్చు. అదే గడువు ముగిసిన తర్వాత టాక్స్ ఎగవేత లేదని నిరూపించేందుకు ప్రూఫ్స్ కచ్చితంగా ఇవ్వాలి.
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సెసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు.
Aug 11 2024, 10:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k