నేడు రాజ్యాంగ నిర్మాత , భారత రత్న *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి*. 133వ జయంతి :
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప నాయకుడు, విద్యావేత్త .. వెనుకబడిన వర్గాలు అభివృద్ది చెందాలని అంటే అది ఒక విద్య తోనే సాధ్యం కాబట్టి వెనుక బడిన, బడుగు బలహీనర్గాల యువత విద్యలో ముందంజలో ఉంటూ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు .

ధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు... ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ NSUI నాయకుడిగా దండ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారని వారి రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శనీయం అని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపటానికి జ్యోతిరావు పూలే గారు అహర్నిశలు కృషిచేసి సామాజిక సంఘ కర్తగా ఆ రోజులలో మహిళలు విద్యాభివృద్ధికి దూరంగా ఉన్న రోజులలో మహిళలు అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి వారికి విద్యాబోధన చేసేవారు జ్యోతిరావు పూలే గారు ఆనాడు హరిజనవాడలో ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటూ అంటరానితనానికి రూపుమాపే విధంగా కృషి చేసేవారు. 
Apr 14 2024, 14:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.8k